ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను కేవలం 114 పరుగులకే చిత్తు చేసింది. నిజానికి మ్యాచ్ ఇంకొంచం త్వరగా ముగిచేది. హార్దిక్ బౌలింగ్ చేస్తున్న ఓవర్ లో కుల్దీప్ యాదవ్ ఆఖరి క్యాచ్ ను వదలడం వల్ల ఇంకాస్త సమయం పట్టింది.
అయితే ఈ క్యాచ్ వదిలే తరుణంలో కుల్దీప్ చేతిలో పడిన బంతి బౌండరీ అవతల పడి చేతులారా పాక్ కు సిక్స్ ఇచ్చినట్టయింది. దీంతో మ్యాచ్ అయిన వెంటనే హార్దిక్ కుల్దీప్ పై నిప్పులు చెరిగాడు. సహజంగానే హార్దిక్ ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటాడు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మరింత తీవ్రంగా స్పందిస్తాడు.
అతనికి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా కుల్దీప్ పై సీరియస్ కావడం మరింత చర్చకు దారి తీసింది. ఎంత గెలిచే మ్యాచ్ అయినా.. అంత నిర్లక్షం జట్టుకు మంచిది కాదని కొంతమంది అభిప్రాయం తెలుపుతుంటే మరి కొంతమంది మాత్రం ఇటువంటి పొరపాట్లు సహజమని, అందరి ముందు అలా అవమానించడం సరైన పద్ధతి కాదని ఖండిస్తున్నారు.
Image – Cricbuzz
This post was last modified on February 15, 2026 10:42 pm
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…