YSRCP Leaders

జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోందా…!

వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పార్టీలో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయన పేరుతో ఆయ‌న ఫొటోతోనే నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే..…

4 years ago

రెండేళ్లలో ఏం సాధిస్తారు? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

ఏపీలో అధికార పార్టీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం తారాస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌ స‌మ‌య‌మే ఉంది. నిజానికి చెప్పాలంటే.. రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఏడాదిన్న‌ర…

4 years ago

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కృష్ణాజిల్లాలోని మాజీ మంత్రి-ఎంపీల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనలో కొందరు కార్యకర్తలు గొడవ చేశారు. ఆ గొడవకు మాజీ మంత్రి…

4 years ago

రాజ‌ధానిపై వైసీపీ రిస్క్‌లేని కొత్త గేమ్‌…!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభమ‌య్యాయి. ఇది ఊహించ‌ని సంఘ‌ట‌న‌. ఎందుకంటే.. అమ‌రావ‌తిని మార్చి మూడు రాజ‌ధానుల‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు మొగ్గు చూపిన‌ వైసీపీ అధినేత జ‌గ‌న్…

4 years ago

మూడేళ్ల ముచ్చ‌ట‌.. ఇల్లు క‌ద‌ల‌ని వైసీపీ ఎంపీ!

మూడేళ్లు గ‌డిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ త‌ర‌ఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవ‌రి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవ‌రు ఏం చేస్తున్నారు? అనే చ‌ర్చ స‌హ‌జంగానే…

4 years ago

చిరు సినిమాకు, స్కూళ్లకు లింకు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో...భోళాగా మాట్లాడి కామెడీ…

4 years ago

మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు!

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ.. కాస్త తక్కువగా అయినా రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకించి ఒక చరిష్మా ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరగటం..…

4 years ago

గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు?

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ…

4 years ago

ఎంపీ రఘురామ హత్యకు కుట్ర జరిగిందా ?

తనను హత్య చేయించేందుకు ఏపీలో కుట్ర జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల్లో తాజాగా చేసిన…

4 years ago

ఉద్యోగుల‌పై జ‌గ‌న్ వ‌రాలు..

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చలు, కసరత్తు తరువాత.. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.…

4 years ago

AP: ఒక్కటి మాత్రం చెప్పటం లేదా?

ఎన్నిచర్చలు జరిగినా, ఎన్నిసార్లు బేటీలు జరిగినా ఆ ఒక్కటి మాత్రం ఉద్యోగసఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయటంలేదు. ఇంతకీ ప్రభుత్వం బయటకు చెప్పని ఆ ఒక్కటి…

4 years ago

జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టులో ఊర‌ట‌

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు చాలా నాళ్ల త‌ర్వాత‌.. హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం కావ‌డం.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో…

4 years ago