కరోనా భయం పోయి.. టాలీవుడ్ బాక్సాఫీస్ రీస్టార్ట్ అయి.. ఆశావహ పరిస్థితులు కనిపించగానే టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడానికి ఎలా పోటీ పడ్డారో…
కరోనా బ్రేక్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల పరిస్థితి చిత్రంగా ఉంటోంది. కొన్ని సినిమాలేమో వాటికి వచ్చిన టాక్కు మించి ఇరగాడేస్తున్నాయి. డబుల్, ట్రిపుల్ బ్లాక్బస్టర్లు…
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మిగతా అన్ని రంగాలకూ దశల వారీగా ఊరటనిస్తూ థియేటర్ల విషయంలో మాత్రం బాగా ఆలస్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబరు 15కు…
లాక్ డౌన్ షరతులు తొలగించారు.. థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. కొత్త సినిమాలు కొన్ని రిలీజయ్యాయి. అయినా సరే.. సందడి లేదు. నామమాత్రపు షోలు.. ఖాళీగా థియేటర్లు.. ఇదీ పరిస్థితి.…
కరోనా-ధాటికి సినీ పరిశ్రమ మామూలుగా దెబ్బ తినలేదు. నిర్మాతలు అన్ని రకాలుగా నష్టం చవిచూశారు. ఐతే అదే సమయంలో సినిమాను నమ్ముకున్న థియేటర్ల వ్యవస్థ మరింతగా దెబ్బ…
కరోనా-లాక్ డౌన్ వల్ల సినీ రంగానికి కలిగిన ఓ ప్రయోజనం.. చిన్న సినిమాలను పెద్ద ఎత్తున ఓటీటీలు కొనుగోలు చేసి నేరుగా రిలీజ్ చేయడం. మామూలుగా అయితే…
కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్ డౌన్ షరతులు దశల వారీగా తొలగిపోతూ వచ్చాయి. దాదాపు అన్ని వ్యాపారాలూ యధావిధిగా నడుస్తున్నాయి. ఎక్కడా దేనికీ అడ్డంకుల్లేవు.…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెర్సస్ థియేటర్స్ అన్నట్లుగా నడుస్తోంది ఇప్పటిదాకా ట్రెండ్. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజయ్యేవి. తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి. కానీ కరోనా కారణంగా…
కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బ తిన్నవే. అందులోనూ సినీ రంగంపై పడ్డ ప్రభావం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా సినీ రంగానికి ప్రాణవాయువు అనదగ్గ థియేటర్ ఇండస్ట్రీ…
ఏడు నెలల విరామం తర్వాత ఈ నెల 15న దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లే థియేటర్లలో 50 శాతం సీట్లనే ఫిల్ చేసుకోవడానికి అనుమతించింది…
ఇండియాలో ఆరు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్లు ఎంతకీ తెరుచుకోవట్లేదు. దీంతో తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న…
మార్చిలో తొలిసారి లాక్ డౌన్ ప్రకటించి.. అన్ని రకాల దుకాణాలతో పాటు థియేటర్లను కూడా మూత వేసినపుడు కొన్ని వారాలే కదా ఈ ఇబ్బంది అనుకున్నాయి యాజమాన్యాలు.…