తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానాన్ని కోరుతూ ఎగ్జిబిటర్లు చేస్తున్న పోరాటం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిందే. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ విషయంలో…
జనం థియేటర్లకు రావడం తగ్గించేశారు.. స్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు ఖాళీ.. ఓటీటీల పోటీని తట్టుకుని థియేటర్ల వైపు జనాలను మళ్లించాలంటే కష్టమే.. ఇంకెంతో కాలం సింగిల్…
టాలీవుడ్ బాక్సాఫీస్ ఇవాళ మంచి హుషారుగా ఉంది. గత వారం లిటిల్ హార్ట్స్ ఘనవిజయం సాధించినా ఘాటీ, మదరాసిలు కనీస స్థాయిలో ఆడకపోవడంతో అవి వేసుకున్న థియేటర్లు…
టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలకు దారి తీస్తున్న థియేటర్ల బంద్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తరఫున నిర్మాతల మండలికి…
నిన్న అమెరికా చొరవ వల్ల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడం పట్ల పలు రకాల స్పందనలు వస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కారమని విశ్లేషకులు భావిస్తున్నారు.…
పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది. ఒకరకమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే నెలకొందని…
ఇటీవలే తెలంగాణ సింగల్ స్క్రీన్లను కాపాడుకునే ఉద్దేశంతో పర్సెంటేజీ విధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి ట్రేడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. దీని వల్ల ఎగ్జిబిటర్లకు మేలు…
కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. అందులోనూ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణాతి దారుణం. మల్టీప్లెక్సులను మెయింటైన్ చేసే సంస్థల స్థాయి వేరు.…
మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్లో యూనివర్శల్ అప్లాజ్ తెచ్చుకునే సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. గత మూడు వారాల్లో చాలా సినిమాలు…
కరోనా ధాటికి ఇండియాలో అత్యంత దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీ అంటే థియేటర్ రంగమే. గత ఏడాదిన్నరలో అటు ఇటుగా నాలుగైదు నెలలు మాత్రమే థియేటర్లు నడిచాయి.…
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో సినీ పరిశ్రమలో నెమ్మదిగా కదలిక వస్తోంది. లాక్ డౌన్ షరతులను సడలించి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారాలు…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ కూడా హోల్డ్ లో పెట్టారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లకు కూడా పర్మిషన్లు…