మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాల్లోకి వచ్చారు. చిరు రక్త సంబంధీకులే కాక.. ఆయన చిన్న కూతురిని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి…
ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన ‘అయ్యప్పనుం కోషీయుం’ సినిమా రీమేక్ హక్కులను.. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సొంతం చేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.…
రీఎంట్రీలో మాంచి జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటికి ఐదు సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ మధ్యే దసరా కానుకగా పవన్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన…
వకీల్ సాబ్తో పాటు క్రిష్ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్ కూడా చేసాడు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటికి అడుగు పెట్టాడంటే అందరి చూపూ ఆయన మీదే ఉంటుంది. ఆయనకు సంబంధించి ప్రతి విషయం వార్తే. ఏడు నెలలకు పైగా…
రాజకీయాల్లో ఉన్నారంటే.. అందునా.. కీలకమైన పార్టీకి అంతకన్నా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా రంటే.. సదరు నాయకుడిపై కార్యకర్తలతోపాటు.. పార్టీ కూడా ఎంతో నమ్మకం పెట్టుకుంటుంది.. పార్టీని అభివృద్ధి…
2021 సంక్రాంతికి భారీ చిత్రాలేమీ ఉండవని ఇప్పటికే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ పండుగ సీజన్కు అటు ఇటుగా ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం…
కరోనా కారణంగా ఐదారు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్టకేలకు సెప్టెంబర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో విలన్ పాత్రధారులు దెబ్బలు తినడం మామూలే. కానీ ఆయన చేతిలో దెబ్బలు తినడానికి ఇప్పుడో ‘హీరో’ కావాలి. అతనెవరన్న విషయంలో…
క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్కళ్యాణ్తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.…
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపుడు రెండు పార్టీల నేతలు చేతిలో చేయి వేసుకుని ప్రయాణించినా ఇపుడు మాత్రం అంత సీన్ లేదనే అనిపిస్తోంది.…
అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్లో పవన్ నటిస్తున్నాడనే వార్త బయటకు రాగానే అందులో యువ హీరో పాత్ర పోషించడానికి పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్…