ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వచ్చే రెండున్నరేళ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకుందా ? బలమైన పార్టీగా ఉన్న వైసీపీ.. మరింత బలంగా దూసుకుపోయేందుకు రెడీ…
ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ…
2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారా? ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆ దిశగానే త్వరలో ప్రకటించబోయే…
తాజాగా వెల్లడైన ఓ సర్వే రిపోర్టు ప్రకారం అధికార వైసీపీలో కొంతమంది ఎంఎల్ఏలను మార్చకపోతే గెలుపు కష్టమే. ఆత్మసాక్షి అనే గ్రూపు కోసమని ఐఐటి విద్యార్ధులు ఏపిలో…
పోసాని ప్రెస్మీట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. జగన్ అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్న పోసాని జగన్ కి సాయం చేయబోయి గట్టిగానే ఇరికించినట్టు తదనంతర పరిణామాల ద్వారా…
సలహాదారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నియామకాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తనకు సలహాదారులుగా తీసుకుంటున్న వాళ్ళ సలహాలను జగన్ ఎప్పుడైనా తీసుకుంటున్నారా ? సలహాలిచ్చేంత అవకాశం…
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ ఎస్ సర్కారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇస్తున్న సంకేతాలు ఏమిటి? ఏం…
రాష్ట్రంలో మొత్తం మంత్రి వర్గం మారిపోతుందా? ముఖ్యమంత్రి జగన్ అందరినీ పక్కన పెట్టేస్తారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి వర్గ…
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్గా మార్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఏపీ ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి శనివారం తలపెట్టిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీనిని మీడియాకు కూడా…
ఏపీ సర్కారు కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ సర్కారుకు.. ఎదురవుతున్న పరాభవాల్లో ఇది తారస్థాయికి చేరింది.…
తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే డిసెంబర్ నుండి వార్డు, గ్రామ సచివాలయాలను తాను పర్సనల్ గా సందర్శించబోతున్నట్లు చెప్పారు.…