విడాకుల గురించి అనౌన్స్ చేయగానే అందరూ సమంత మీద విరుచుకు పడిపోయారు. అలా చేసింది, ఇలా చేసింది, ఇది కరెక్టా, అది కరెక్టా అంటూ చర్చల మీద…
బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి, టాలీవుడ్లో వరుస హిట్లు కొట్టి.. ఇప్పుడు కోలీవుడ్లో బాగా బిజీ అయిపోయింది రాశీఖన్నా. తెలుగులో నాగచైతన్యతో ‘థాంక్యూ’, గోపీచంద్తో ‘పక్కా కమర్షియల్’ చిత్రాలు…
బాలీవుడ్ బాక్సాఫీస్ దాదాపు 20 నెలల నుంచి వెలవెలబోతోంది. 2020 మార్చిలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాక.. బాలీవుడ్ సంక్షోభంలో పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి…
'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషా గుప్తా. ఆ తరువాత పలు బోల్డ్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.…
డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండేను రెండుసార్లు విచారించగా.. ఇప్పుడు మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నారు. సౌత్ సినిమాల్లో నటించిందే తప్ప బాలీవుడ్ కి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. కానీ…
బాహుబలి మూవీతో ప్రభాస్ ఇండియాలోనే అతి పెద్ద స్టార్గా అవతరించాడు. అతను వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. పేరున్న బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు…
రీసెంట్గా వైష్ణవ్ తేజ్తో కలిసి ‘కొండపొలం’ చేసుకోడానికి అడవి బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు మరోసారి అడవికి వెళ్లబోతోంది. అదీ బాలీవుడ్ సినిమా కోసం.…
పూజా హెగ్డేను ప్రస్తుతం టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇండియా మొత్తంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటికే…
గదార్ః ఏక్ ప్రేమ్ కథ. భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఈ సినిమా రిలీజైంది.…
ఒకప్పుడు బయోపిక్స్ అనేవి చాలా అరుదుగా వచ్చేవి. నూటికో కోటికో ఓ ఫిల్మ్ మేకర్ రియల్ లైఫ్ స్టోరీతో వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా…