Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ ద‌డ

ఔను! ఇప్పుడు ఏపీ అధికార‌పార్టీలో ఎమ్మెల్యేల‌కు.. టికెట్ల ద‌డ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాలంటే.. అంత ఈజీయేమీ కాద‌ని..సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య…

4 years ago

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. కీల‌క ప‌రిణామాలు ఏంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌న నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట‌కు పైగానే.. ప్ర‌ధాని.. జ‌గ‌న్‌కు స‌మ‌యం ఇచ్చారు.…

4 years ago

ఇంతకీ పవన్ శతృవులెవరు?

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. అదేమిటంటే వైసీపీని ఓడించటానికి తన శతృవులతో కూడా కలుస్తానని. ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలను…

4 years ago

అవ‌స‌ర‌మైతే.. శ‌తృవుల‌తోనూ క‌లుస్తాం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తామ‌ని చెప్పారు.  విధ్వంస‌క‌ర…

4 years ago

చంద్ర‌బాబు వైఖ‌రితో త‌మ్ముళ్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనుస‌రిస్తున్న వైఖ‌రితో త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు…

4 years ago

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న…

4 years ago

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోట ఇప్ప‌టి వ‌ర‌కు రాని కొత్త వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది. ఏపీ రాజ‌కీయాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న…

4 years ago

లైన్ దాటిన ఉద్యోగసంఘాల నేత

ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని పరిష్కరించేట్లుగా చేయటమే ఉద్యోగసంఘాల నేతల పని. అంతేకానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులకు, ప్రజలకు పిలుపివ్వటం కాదు. ఇపుడీ టాపిక్ ఎందుకంటే…

4 years ago

షాతో చంద్రబాబు.. తెలంగాణ మీటింగ్?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు…

4 years ago

ఎంఎల్ఏ అల్లుడు ఎలా చనిపోయారు?

రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు.…

4 years ago

ఎంఎల్ఏకి జగన్ చెక్ పెట్టినట్లేనా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి విప్ లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో బీసీ…

4 years ago

ఏపీలో అర‌డ‌జ‌ను మంది మంత్రుల‌కు ఇదే ప‌ని

మంత్రి అంటే.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన అధికారుల‌తో అమ‌లు చేయించ‌డం.. అవి స‌క్ర‌మంగా అమ‌ల‌వుతున్నాయో.. లేదో.. చూడ‌డం కీల‌క ప‌ని. అంతేకాదు.. ప్ర‌జ‌ల…

4 years ago