Amaravati

టీడీపీ ‘టార్గెట్ 10 ఇయ‌ర్స్‌’!

టీడీపీ టార్గెట్ ఏంటి? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం. వైసీపీ నేత‌ల‌ను జైళ్ల‌కు పంపించ‌డం .. రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించ‌డం…పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం. ఇవే క‌నిపిస్తున్నాయి.…

3 years ago

అమరావతికి అంతర్జాతీయ మ్యాగజైన్ గుర్తింపు

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అమరావతికి శంకుస్థాపన చేసే సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి…

3 years ago

ఎక్క‌డో తేడా కొడుతోంది.. జ‌గ‌న్ శిబిరంలో ద‌డ‌ద‌డ‌!!

ఔను! ఇప్పుడు జ‌గ‌న్ శిబిరంలో ద‌డ‌ద‌డ ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌రుగుతున్న ప‌రిణామా లు.. జ‌గ‌న్ శిబిరంలోని కీల‌క నాయ‌కుల‌కు కంటిపై కునుకు క‌రువైంద‌నే వాద‌న బ‌లంగా…

3 years ago

వైసీపీ ఎంపీకి టికెట్ ఉందా.. లేదా? అంతా సైలెంట్‌!!

ఆయ‌న వైసీపీ యువ ఎంపీ. త‌ర‌చుగా.. స‌మ‌స్య‌ల‌పైనా గ‌ళం వినిపిస్తున్నారు. పైగా ఎలాంటి అవినీతి, అక్రమాల మాట కూడా ఆయ‌నకు కిట్ట‌దు. ఆయ‌నే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట…

3 years ago

సోము గారి వీర లాజిక్

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ…

3 years ago

అమరావతిలో రాజధాని నిర్మిస్తాం: సోము వీర్రాజు

త్వరలో విశాఖకు రాజధాని తరలించేస్తున్నానని ఏపీ సీఎం జగన్ దిల్లీ కేంద్రంగా జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలోనే చెప్తుంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తాము…

3 years ago

త్వ‌ర‌లోనే విశాఖ రాజ‌ధాని: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం ఏపీకి పాల‌నా రాజ‌ధాని అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తాను విశాఖ ప‌ట్నానికి మ‌కాం మారుస్తున్న‌ట్టు…

3 years ago

పవన్ సీజనల్ పొలిటీషియన్‌.. ఏపీ మంత్రి ఫైర్‌

శ్రీకాకుళంలోని ర‌ణస్థ‌లంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ నేత‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇంకా కాక‌రేపుతూనే ఉన్నాయి. మంత్రులు ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్‌పై ఫైర్ అవుతున్నారు. తాజాగా రెవెన్యూ…

3 years ago

కేంద్ర‌ బ‌డ్జెట్ లెక్క‌లు.. ఈ ‘సారీ’ ఏపీకి సారీనే…!

కేంద్ర బ‌డ్జెట్ కూర్పు దాదాపు అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. 2023-24 వార్షిక‌బ‌డ్జెట్ కు సంబంధించిన వంట‌కాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించి…

3 years ago

మూడు రాజ‌ధానుల‌కు మూడేళ్లు.. ఏం సాధించిన‌ట్టు..?

ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే…

3 years ago

అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్

నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు. 1580 మంది రైతులు…

3 years ago

కేసీఆర్ ఏపీకి వ‌స్తే.. వీటికి స‌మాధానం ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌.. త‌న జాతీయ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డం ఖాయం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం డిల్లీలో ఈ పార్టీ…

3 years ago