ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తూనే ఉంది. తాజాగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రంపై కనక వర్షం కురిసినట్టుకురిశాయి. చిన్న పెద్ద అన్నీ కలిపి ఒకే రోజు(బుధవారం) రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. దీంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా బుధవారం జరిగిన 17వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో రిలయన్స్ నుంచి.. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థల వరకు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు.. మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
జిల్లాల వారీగా తాజా పెట్టుబడులు ఇవీ..
విశాఖకు అతి పెద్ద పెట్టుబడి..
ఐటీ కేంద్రంగా డేటా హబ్గా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఇప్పుడు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రిలయన్స్ సంస్థ లక్ష 8వేల కోట్ల రూపాయలతో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక, తిరుపతిలో ప్రతిష్టాత్మక ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. రాయల్ ఎన్ఫీల్డ్ 2500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే.. కన్నడకే పరిమితమైన ఒక నటుడు, దర్శకుడు. తన మార్కెట్ పరిధి చాలా…