ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తూనే ఉంది. తాజాగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రంపై కనక వర్షం కురిసినట్టుకురిశాయి. చిన్న పెద్ద అన్నీ కలిపి ఒకే రోజు(బుధవారం) రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. దీంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా బుధవారం జరిగిన 17వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో రిలయన్స్ నుంచి.. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థల వరకు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు.. మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
జిల్లాల వారీగా తాజా పెట్టుబడులు ఇవీ..
విశాఖకు అతి పెద్ద పెట్టుబడి..
ఐటీ కేంద్రంగా డేటా హబ్గా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఇప్పుడు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రిలయన్స్ సంస్థ లక్ష 8వేల కోట్ల రూపాయలతో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక, తిరుపతిలో ప్రతిష్టాత్మక ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. రాయల్ ఎన్ఫీల్డ్ 2500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.
This post was last modified on May 7, 2026 10:13 am
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నాయకులు జగన్…
తమిళనాడు రాజకీయాలు ఏ సస్పెన్స్ థ్రిల్లర్ కు తీసిపోని రేంజ్ లో మీడియాకు మంచి మసాలా కంటెంట్ ఇస్తున్నాయి. తగినంత…
నిఖిల్ కొత్త సినిమా స్వయంభు నుంచి ఇప్పటిదాకా ఒక టీజర్, లిరికల్ సాంగ్ వచ్చేశాయి. బాగానే రీచ్ అయ్యాయి. మరీ…
తమిళనాడులో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన.. టీవీకే..…
యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం.. సరిపోదా శనివారం. తన కెరీర్లో ఎక్కువ నష్టాలు…
గత ఏడాది తెలుగులో సర్ప్రైజ్ హిట్ అయిన సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి..…