హీరోయిన్లలో కొందరు చూడముచ్చటగా కనిపిస్తారు. ఇంకొందరు చాలా హాట్ అనే ఇమేజ్ తెచ్చుకుంటారు. ఇంకొందరు పెర్ఫామర్స్ గా గుర్తింపు సంపాదిస్తారు. ఈ మూడు లక్షణాలు మిక్స్ అయిన హీరోయిన్లు చాలా అరుదు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఈ కోవకే చెందుతుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే. ఆ సినిమాల్లో ఆమె పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. అదే సమయంలో బాలీవుడ్లో నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాటో అనిపిస్తుంది. చాలావరకు ట్రెడిషనల్ గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్ అవతారాల్లో సెగలు రేపుతూ ఉంటుంది.
తాజాగా మృణాల్ అలాంటి ప్రయత్నమే చేసింది. ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఆమె మంటలు పుట్టించేసింది. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్ సహా చాలామంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. కానీ మృణాల్ వాళ్ళందర్నీ మించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ షోతో కెమెరాల దృష్టిని తన వైపు తిప్పుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో వెంటనే వైరల్ అయిపోయాయి. దీంతో ఈరోజు అంతా మృణాల్ పేరే ట్విట్టర్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు సహా బహుభాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ మృణాల్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 30, 2024 8:01 am
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…