సోషల్ మీడియాలో కుర్రాళ్లకు బాగా నచ్చిన హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. దక్షిణాదిన ప్రస్తుతం సెక్సీ ఫొటో షూట్లు చేయడంలో, నెటిజన్లను కవ్వించడంలో ఆమెను మించిన వాళ్లు లేరు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో బెస్ట్ ఫిగర్ ఉన్న హీరోయిన్లలో మాళవిక ముందు వరుసలో ఉంటుంది. ఆ ఫిగర్ను ఎలివేట్ చేసే ఫొటో షూట్లతో ఆమె సోషల్ మీడియాలో తరచుగా మాళవిక హాట్ టాపిక్ అవుతుంటుంది.
ఈ మధ్య ఆమె ప్రకృతి అందాల మధ్య చేసిన ఒక ఫొటో షూట్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆకు పచ్చ రంగు డ్రెస్సులో క్లీవేజ్, నావెల్ షో చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది మాళవిక. రసిక ప్రియులందరి ఫోన్లలోకి ఈ ఫొటోలు వెళ్లిపోయాయి. ఇక ఆ ఫొటోలను ఊరికే వదిలిపెడుతున్నారా? అకేషన్కు తగ్గట్లుగా భలే వాడేస్తున్నారు క్రియేటివ్ కుర్రాళ్లు.
మొన్న హోలి సందర్భంగా మాళవిక ఫొటోలతోనే శుభాకాంక్షలు చెప్పుకున్నారు కుర్ర నెటిజన్లు. ఫొటో షూట్లో గ్రీన్ డ్రెస్ వేసుకుంటే.. ఈ కుర్రాళ్లు తమకు నచ్చిన రంగుల్లోకి ఆ డ్రెస్సును మార్చేశారు. హోలి అంటే రంగుల పండుగ కదా. కాబట్టి మాళవిక డ్రెస్సుకు రంగులు మార్చి హోలి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇవి రెండు రోజుల పాటు హల్చల్ చేశాయి.
ఇప్పుడేమో మాళవిక ఫొటోలకు ఐపీఎల్ రంగులద్దుతున్నారు. ఈ లీగ్లో ఒక్కో జట్టుకు ఒక్కో టెంప్లేట్ కలర్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికీ పసుపు గుర్తుకొస్తుంది. సన్ రైజర్స్ ఆరెంజ్ కలర్ను అనుసరిస్తుంది. రాజస్థాన్ పింక్, ముంబయి బ్లూ.. ఇలా ఒక్కో జట్టుకు ఒక్కో రంగును ఫాలో అవుతుంది. ఈ రంగులన్నింటినీ మాళవికకు అద్దేసి.. ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. ఏ జట్టు అభిమానులు ఆ రంగు డ్రెస్సులో ఉన్న మాళవికను డీపీగా కూడా మార్చుకోవచ్చన్నమాట.
This post was last modified on April 2, 2021 10:32 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…