రాజకీయ సంచలనంతో పాటు.. పెను పరిణామాలకు మూలమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాము చెప్పిన వారికి ఓటు వేయాలంటూ రూ.50లక్షల డీల్ మాట్లాడిన స్టీఫెన్ సన్.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వటం.. అప్పట్లో రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజా విచారణకు హాజరైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారన్నది చూస్తే..
This post was last modified on April 2, 2021 10:47 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…