
మహేష్ బాబు వంశీ మూవీ తో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత మెగాస్టార్ అంజి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమ్రత శిరోద్కర్. తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో 2005లో మహేష్ బాబు తో పెళ్లి జరిగిన తర్వాత పూర్తిగా సినీ జీవితానికి దూరమైన నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇక ఫిట్నెస్ విషయంలో అమృత మహేష్ బాబుకు ఏ మాత్రం తీసుకోరు అన్నట్టు ఉంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates