Trends

రిపోర్ట్ – ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్

ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్.. ఇది ప్రతిపక్ష పార్టీలో, జగన్ సర్కారు అంటే గిట్టని వాళ్లో అంటున్న మాట కాదు. కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చేసిన హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఆ వెబ్ సైట్. దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేస్తూ సమగ్ర వివరాలు అందిస్తున్న అధికారిక వెబ్ సైట్ అది. ఏపీలో గత రెండు …

Read More »

వీడియో కాన్ఫరెన్సు బిజినెస్ రేంజ్ తెలిస్తే షాకే..!

వందల కోట్ల రూపాయిల పెట్టుబడులు అక్కర్లేదు. నిత్యం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అప్లికేషన్ పక్కాగా సిద్ధం చేసి.. ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే.. వేలాది కోట్లు సొంతమయ్యే అవకాశం ఒక్క ఐటీలోనే సాధ్యం. తాజాగా అలాంటి మార్కెట్ గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోవటం.. వ్యాపారకార్యకలాపాలు మొదలు విద్య.. వైద్యం.. రాజకీయం.. ఇలా ఒకటి …

Read More »

‘కోళికోడ్’ కో పైలట్ కథ తెలిస్తే కన్నీళ్లే..

2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్‌లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు. కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా …

Read More »

రూ.500 నోటు కంటే రూ.200 నోటుకే ఎక్కువ ఖర్చా?

ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారత రిజర్వు బ్యాంకును జలగం సుధీర్ అనే పెద్ద మనిషి తన బుర్రలో ఉన్న సందేహాల్ని ఒక పేపర్ మీద రాసేసి పంపారు? కరెన్సీ నోట్లకు సంబంధించిన సమాచారం తెలసుకునేలా ఆయన అడిగిన ప్రశ్నలకు.. భారత రిజర్వు బ్యాంకు తాజాగా సమాధానాలు ఇచ్చింది. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటమే తప్పించి? కారణాల్ని వివరించటం లాంటివి చేయాలన్న రూల్ లేకపోవటంతో.. …

Read More »

ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజుకు అన్ని మ‌ర‌ణాలా?

Corona Deaths

క‌రోనా కేసుల సంఖ్య‌.. మ‌ర‌ణాల లెక్క‌లు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు న‌మోద‌య్యాయి.. ఐదారుగురు చ‌నిపోయారు అంటేనే చాలా భ‌య‌ప‌డిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేల‌ల్లో కేసులు.. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో వాస్త‌వ కేసులు, మ‌ర‌ణాల లెక్క‌ల విష‌యంలో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఇక్క‌డితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్య‌లో కేసులుంటున్నాయి. …

Read More »

నిజమా.. హైద‌రాబాద్‌లో క‌రోనా అదుపులోకి వ‌చ్చేస్తోందా?

Corona Hyderabad

తెలంగాణ‌లో నెల కింద‌ట్నుంచి రోజూ వెయ్యికి త‌క్కువ కాకుండా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులో మెజారిటీ హైద‌రాబాద్ ప‌రిధిలోనివే. ఈ మ‌ధ్య అయితే రోజూ హైద‌రాబాద్ ప‌రిధిలోనే 1000-1500 మ‌ధ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఖ్య ఎంత‌కీ త‌గ్గ‌ట్లేదు. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఆందోళ‌నక‌ర స్థాయిలోనే ఉంటోంది. ప్ర‌భుత్వం అటు ఇటుగా రోజుకు 10 మ‌ర‌ణాలంటోంది కానీ.. క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తే ఆ నంబ‌ర్ ఎక్కువే అని మీడియా …

Read More »

100 బిలియన్ డాలర్ల క్లబ్బులో ఫేస్‌బుక్ అధినేత

స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్‌ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్‌బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను. ఫేస్ బుక్‌తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు …

Read More »

గుడ్ న్యూస్ః రూ.225కే క‌రోనా వ్యాక్సిన్‌

‌ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో…ఇప్పుడు అంద‌రి చూపు వ్యాక్సిన్‌పైనే. ఈ మ‌హమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్ర‌జ‌లంతా ఎదురుచూస్తున్నారు. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా వివిధ సంస్థ‌లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌కు తీసుకువ‌స్తున్నాయ‌నే ప్ర‌చారం ఎంద‌రిలోనో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ప‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యం క‌రోనా వ్యాక్సిన్ పై ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తోంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ …

Read More »

అంతటి ట్రాక్ రికార్డు ఉన్నా.. ఘోర ప్రమాదం తప్పలేదే?

కోజికోడ్ విమాన దుర్ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. విధి వైచిత్రం కాకుంటే.. అసలీ ప్రమాదం జరగాల్సిందేనా? అన్నది చూస్తే.. నో అనే మాట అనిపించక మానదు. చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరన్నట్లుగా ఈ ప్రమాదం కనిపించక మానదు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. భారీగా వరద నీరు ఒక వీధిలో ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉంటారు. ఒకరు …

Read More »

టెస్టుకు వెళితే కిట్ అంటకట్టేస్తున్నారు

భయాన్ని సొమ్ము చేసుకోవటం ఒక అలవాటుగా మారితే ఎంత ప్రమాదమో.. కరోనా వేళ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే తెలుస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు.. ముందు వెనుకా చూసుకోకుండా టెస్టుల కోసం పరుగులు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే తామున్నట్లుగా ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను అమలు చేయకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. …

Read More »

ఆ మోడల్ ఇప్పుడు సివిల్స్ టాపర్ గా నిలిచింది

ఫ్యాషన్ రంగానికి.. ప్రజాసేవకు ఏ మాత్రం పోలిక ఉండదు. కానీ.. కొన్నిసార్లు రేర్ కాంబినేషన్లు అలా సెట్ అవుతాయి. తాజాగా సివిల్స్ ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. మీడియా కన్ను పెద్దగా పడని ఒక పేరు ఉంది ఆమె పేరే ఐశ్వర్య. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో టాప్ 100లోపు ర్యాంక్ సాధించి టాపర్ గా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టాపర్ కు తెలంగాణతో లింకు …

Read More »

ఐపీఎల్ టోర్నీ వేళ.. స్టార్ హోటళ్లలో బస వద్దట

క్యాలెండర్ మారినంతనే క్రికెట్ క్రీడాభిమానులు ముందుగా చూసేది ఐపీఎల్ టోర్నీ కోసమే. దాదాపు నెలన్నర పాటు సాగే ఈ టోర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో.. దీని విషయంలో ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరగని విషయం తెలిసిందే. తాజాగా ఈ టోర్నీని దుబాయ్ లో నిర్వహించాలని డిసైడ్ చేయటం తెలిసిందే. వేదికను డిసైడ్ చేయటం బాగానే ఉన్నా.. క్రీడాకారుల బస.. వారి ఆరోగ్యం.. కరోనా …

Read More »