శుక్రవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోడీ సన్నిహిత వర్గాలు కూడా ఒక ప్రత్యేక…
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు, క్రీడాకారులు అదరగొట్టిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం…
భారత జావలెన్ త్రోవర్, గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. జావెలిన్ లో.. ప్రపంచ నెంబర్ 2 స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత గోల్డెన్…
క్రీడాకారులకు, అథ్లెట్లకు టాలెంట్ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, నియమ నిబద్ధత కూడా అంతే ముఖ్యం. క్రీడల్లో నైపుణ్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన చాలామంది…
మధ్యలో నిరాశకు గురి చేసినా.. చివరికొచ్చేసరికి టోక్యో ఒలింపిక్స్ను భారత బృందం సంతృప్తిగానే ముగిస్తోంది. ఇప్పటిదాకా భారత ఒలింపిక్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టోక్యోలో ఏడు…
భారత్ 41ఏళ్ల కల నెరవేరింది. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. ఈ…
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. బ్యాడ్మింటన్ లో ఎలాగూ.. స్వర్ణం చేజారింది.. కనీసం బాక్సింగ్ లోనైనా గెలుస్తామని అందరూ ఆశగా…
ప్రపంచానికి హాకీ నేర్పించిన ఘనత ఇండియాది. కానీ మన దగ్గర హాకీ నేర్చుకున్న వాళ్లు ఆ ఆటలో మరింత నైపుణ్యం సంపాదించి ప్రపంచ స్థాయికి ఎదిగితే భారత్…
టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ..…
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. టోక్యో ఒలంపిక్స్ పేరే వినపడుతోంది. ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుంది.. ఎవరెవరికు దేశానికి పతకాలతో తిరిగివస్తారంటూ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
మరికొద్దిరోజుల్లో టోక్యో ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా ఒలంపిక్ విలేజ్ ని చేరుకుంటున్నారు. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయగా.. అందులోని బెడ్స్…