టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. బ్యాడ్మింటన్ లో ఎలాగూ.. స్వర్ణం చేజారింది.. కనీసం బాక్సింగ్ లోనైనా గెలుస్తామని అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే.. ఆ ఆశలు గల్లంతయ్యాయి. టోక్యో ఒలంపిక్స్ సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలయ్యింది.
తీవ్రమైన ఉత్కంఠ పోరులో లవ్లీనా బొర్గొహెయిన్ నిరాశ పరిచింది. టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి … లవ్లీనా పై అద్భుతమైన విజయం సాధించింది. 64-69 కిలోల విభాగంలో జరిగిన సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి చవి చూసింది. ఈ పోరులో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి చేతిలో 0-5 తేడాతో పరాజయం పాలైంది.
మూడు రౌండ్ల లోనూ టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి లవ్లీనా పై ఆధిపత్యం చెలాయించింది. దీంతో లవ్లీనా పరాజయం పాలైంది. ఓటమి పాలైనప్పటికీ లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. బలింపిక్స్ లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా అవతరించింది. దీంతో లవ్లీనా కాంస్య పతకానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ..లవ్లీనా పోరాట పటిమను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
This post was last modified on August 4, 2021 3:50 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…