తాను రాజకీయాల్లోకి రాబోనంటూ రెండు నెలల కిందటే ప్రకటన చేసి అభిమానులకు పెద్ద షాకిచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. దీని తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభిమానుల…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురుగా వైఎస్ షర్మిల తొందరలోనే తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టబోతున్న విషయం దాదాపు స్పష్టమైపోయింది. పరిస్ధితులన్నీ కలిసొస్తే బహుశా వచ్చే మార్చి-ఏప్రిల్ లో పార్టీని…
ఔను! ఎంత బిజీగా ఉన్నా.. తనకు ఇబ్బందిలేదు.. అనుకున్నా.. తన సొంత జిల్లా చిత్తూరుపై టీడీపీ అధినే త చంద్రబాబు దృష్టి పెట్టాలని అంటున్నారు పరిశీలకులు. నానాటికీ…
పవన్ నోట సరికొత్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాఖ్యలు అనూహ్యంగా దొర్లాయి. కాపులకు అండగా ఉంటానని.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని పవన్ సంచలన…
రాను రాను పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా ? జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పద్మ పురస్కారాలు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి…
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఇకపై ఆయన రాజకీయాల్లో ఉండరట. తనకు రాజకీయాలకు సంబంధమే లేదని ఆయన తేల్చేశారు. రాజకీయాల నుంచి…
బోయినపల్లి కిడ్నాప్ గా సంచలనం సృష్టించిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటనలో మాజీమంత్రి , టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్తగారి కుటుంబం మొత్తం ఇన్వాల్వయినట్లు పోలీసులు…
టీడీపీ నాయకురాలు.. మాజీ మంత్రి అఖిల ప్రియ.. హఫీజ్ పేట భూముల విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్టయి.. బెయిల్ కూడా లభించని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో…
అధికార వైసీపీలో నాయకుల మధ్య వివాదాలు, ఆధిపత్య పోరు కామన్గా మారింది. అయితే.. మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి నిత్యం రగులుతూనే ఉండడం పార్టీ పెద్దలకు…
హఫీజ్ పేట సర్వే నెంబరు 80 చుట్టూనే ఈ వివాదం నడుస్తుంది. అలా అని.. దాని చుట్టుపక్కల వివాదం లేదని కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న భూములు…
రాజకీయాల్లోకి మళ్లీ కొత్తగా వారసులు వస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ వారసులు వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తెరమీదికి…
ఇంతకాలం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విషయంలో మౌనం వహించిన అన్నయ్య అళగిరి ఒక్కసారిగా బరస్టయ్యారు. మధురైలో పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ…