హఠాత్తుగా ఇవాళ ఉదయం నుంచి ప్రశాంత్ నీల్ తమిళ స్టార్ హీరో అజిత్ తో ఏకంగా రెండు సినిమాలు చేయబోతున్నట్టు వచ్చిన వార్త సోషల్ మీడియాని కుదిపేసింది.…
దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే దాని గురించి రకరకాల ఊహాగానాలు జరిగాయి. ఫైనల్ గా వాటికి…
ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థలు వరసగా సినిమాలు తీయడంలో సంవత్సరం పొడవునా బిజీగా ఉండేవి. కానీ ఇప్పుడలా సాధ్యపడటం లేదు. అందుకే అల్లు అరవింద్, సురేష్ బాబు…
సలార్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతున్నాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని హింట్స్…
టాలీవుడ్ లోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లతో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతూ వేల కోట్ల పెట్టుబడితో…
అసలింకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని ఆర్ఆర్ఆర్ విజయం…
టీనేజీలోనూ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాలతో అతడికి వచ్చిన మాస్ ఇమేజ్…
ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివతో అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ వచ్చేశాయి. ఎన్టీఆర్…
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యష్ కు స్టార్ స్టేటస్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరూ 'కేజీఎఫ్ 2'…
బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ మారిపోయినట్లే ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల ఇమేజ్ కూడా మారిపోతుందని.. వాళ్లు పాన్ ఇండియా స్టార్లు అయిపోతారని అంచనాలున్నాయి. పెరిగే…