తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రిలీజవుతున్న కొత్త సినిమాల కంటే.. ఎప్పుడో 14 ఏళ్ల కిందట విడుదలైన జల్సా సినిమా సందడే ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం పవర్ స్టార్…
తమిళ దర్శకులు వచ్చి తెలుగులో సినిమాలు చేయడం, హిట్లు కొట్టడం మామూలే. ఇది దశాబ్దాల కిందటే జరిగింది. కానీ తెలుగు దర్శకులు తమిళంలో, అక్కడి స్టార్లతో సినిమాలు…
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలు దారుణంగా దెబ్బ తిన్నాయి. 2020లో కరోనా మొదలైన దగ్గర్నుంచి ఎక్కువ కాలం మూత పడి ఉన్న పరిశ్రమ అంటే..…
ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ.. వృత్తులకు ఉండదు. ముఖ్యంగా నటన అన్న వృత్తిలో ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ అన్న మాటే ఉండదు. చాలా వరకు నటీనటులు అవకాశాలు…
జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కేవీ అనుదీప్. చాలామంది ఇదే అతడి తొలి చిత్రం అనుకున్నారు కానీ.. దానికంటే ముందు అతను ‘పిట్టగోడ’…
‘‘మంచి సినిమా తీశాం’’.. ‘‘ఇందులో మంచి సందేశం ఉంది’’.. ‘‘ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’.. దర్శక నిర్మాతలు, హీరోల నోటి నుంచి తరచుగా వినిపించే…
సంక్రాంతి సమయంలో క్రాక్.. ఫిబ్రవరిలో ఉప్పెన.. మార్చిలో జాతిరత్నాలు.. బాక్సాఫీస్ను ఎలా రూల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమాలకు పోటీగా వేరే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఐతే…
మొత్తానికి యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మిగతా భాషా చిత్రాలకు ఇంకా అక్కడ ఊపు రాలేదు కానీ.. దేశీయ మార్కెట్లో మాదిరే యుఎస్లోనూ…
టాలీవుడ్లో మరే హీరోకూ దొరకని ఎంట్రీ లభించింది మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్కు. మెగాస్టార్ వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్..…
కరోనా బ్రేక్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల పరిస్థితి చిత్రంగా ఉంటోంది. కొన్ని సినిమాలేమో వాటికి వచ్చిన టాక్కు మించి ఇరగాడేస్తున్నాయి. డబుల్, ట్రిపుల్ బ్లాక్బస్టర్లు…
అనుదీప్ కేవీ.. ఇప్పుడు ఈ యువ దర్శకుడి చుట్టూనే తిరుగుతున్నాయి టాలీవుడ్ చర్చలన్నీ. ‘పిట్టగోడ’ అనే ఫ్లాప్ మూవీతో ఇతను దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇలాంటి అరంగేట్రం…
ఈ రోజుల్లో సినిమాకు ప్రి రిలీజ్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రమోషన్ అంటే ఏమాత్రం పట్టని స్టార్లు…