వంద కోట్ల గ్రాస్ తో బాక్సాఫీస్ రన్ ఘనంగా ముగించిన సరిపోదా శనివారం మొన్న గురువారం నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో తన చేతిలో ఉన్న మూడు చిత్రాల షూటింగ్ను హోల్డ్లో పెట్టేసి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు.…
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారికంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు డిప్యూటీ సిఎంగా అటు కీలక శాఖలకు మంత్రిగా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు చవి చూస్తున్నారు. కొన్ని నెలల క్రితం…
మన తెలుగు నిర్మాతలు కోలీవుడ్ లో పాగా వేయడం మెల్లగా పెరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఏషియన్ తదితర…
జస్ట్ నిన్నే పుష్ప 2 ది రూల్ ఇంకో రెండు వందల రోజుల్లో రిలీజ్ అవుతుందని టీమ్ అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. అయినా సరే…
ప్రశాంత్ వర్మ.. రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలు రిలీజయ్యే అన్ని చోట్లా చర్చనీయాంశం అవుతున్న పేరు. హనుమాన్ సినిమాతో అతను సృష్టించిన…
ప్యాన్ ఇండియా పరిధి పెరిగాక అగ్ర నిర్మాతల ప్లాన్లు మారిపోతున్నాయి. ఒక సినిమా తీసి వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తే సరిపోతుందని అనుకోవడం లేదు. పక్క రాష్ట్రాల…
న్యాచురల్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సరిపోదా శనివారం థియేట్రికల్ డీల్ ని దిల్ రాజుకు చెందిన ఎస్విసి సొంతం…
నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు…
పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నిర్మాత డివివి దానయ్య చేతుల్లో నుంచి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లపోయిందనే సోషల్ మీడియా వార్త ఒక్కసారిగా ట్విట్టర్ ని ఊపేసింది.…
మూడు దశాబ్దాలకు చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లో పాల్గొన్నది లేదు. ఒక సినిమా అయ్యాక…