Andhra Pradesh

అట్టుడుకుతున్న ఏపీ : నిన్న అంగ‌న్ వాడీలు నేడు ఆశాలు

ఆంధ్రావ‌నిలో అటు అంగ‌న్ వాడీలు ఇటు ఆశావ‌ర్క‌ర్లు వ‌రుస నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. సోమ‌వారం నాడు అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లంతా క‌నీస వేత‌నాలు 26 వేలుగా నిర్ణ‌యించాల‌ని, రిటైర్మెంట్…

4 years ago

వివేకా హత్య ఘటనలో బిగుసుకుంటున్న ఉచ్చు?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను అప్పట్లో సీఐగా పనిచేసిన శంకరయ్య బయటపెట్టారు. వివేకా హత్య జరిగినపుడు పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్యను…

4 years ago

ప్రశాంత్ కిశోర్ ఉచ్చులో చిక్కుకోనిది జగన్ ఒక్కడే

ఒకప్పుడు మోదీ కోసం పనిచేసి, ఆ తరువాత మోదీకి బద్ధ విరోధిగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాయలో పడుతున్న ప్రాంతీయ పార్టీల నేతల లిస్టులో…

4 years ago

వివేకా హ‌త్య‌.. 10 ఎక‌రాల భూమి ఇస్తామ‌న్నారు

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన‌ దస్తగిరి వాంగ్మూలం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు.…

4 years ago

ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!

ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచారు.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ కండువాను కూడా క‌ప్పుకొన్నారు. ఇంత వ‌రకు బాగానే…

4 years ago

పెరిగిపోతున్న ఆనం-నేదురుమల్లి పోరు

వెంకటగిరిలో అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పోరు పెరిగిపోతోంది. రోజు రోజుకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. జిల్లాల పునర్విభజన అంశమే వీరిద్దరి…

4 years ago

గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు?

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ…

4 years ago

`స్క్రిప్టు`లో త‌ప్పులు.. ఆ అధికారి సెల‌వు పెట్టారా…?

ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఒక కీల‌క అధికారి సుదీర్ఘ సెల‌వుపై వెళ్లిపోయారా?  ఆయ‌న‌ను ఇప్ప‌ట్లో క‌నిపించొద్దంటూ.. ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారా?  అంటే.. ఔన‌నే గుస‌గుసే వినిపిస్తోంది.…

4 years ago

ప‌వ‌న్ స‌క్సెస్… అభిమానులు ఫెయిల్ !

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నారంటే ఓ ప్ర‌భంజ‌నం. ఆయ‌న మాట్లాడుతున్నారంటే ఒకటే ఈల‌లు,గోల‌లు.ఆయ‌న చెప్పింది వినే అభిమానులు క‌న్నా ఆయ‌నను చూసి త‌రించిపోవాల‌ని భావించే వాళ్లే ఎక్కువ.దీంతో…

4 years ago

జనసేన అసలు పని మరిచిపోతోందే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ మత్స్యకారుల…

4 years ago

మార్చి 14న పవన్ ఏమి తేలుస్తాడో ?

నరసాపురంలో జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరగా చేసిన ప్రకటనపైనే అందరు చర్చించుకుంటున్నారు. బహిరంగ సభ ముగిసే ముందు మార్చి 14వ…

4 years ago

భూమా అఖిలపై ఛార్జిషీటు

తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన…

4 years ago