Andhra Pradesh

కేసీఆర్‌ జ‌గ‌న్ మ‌ధ్య‌లో ప‌వ‌న్‌..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. పైకి పెద్ద‌గా మాట్లాడుకున్న‌ట్టు క‌నిపించ‌క‌పోయినా.. రాక‌పోక‌లు లేక‌పోయినా..…

3 years ago

చంద్ర‌బాబు హిమాచ‌ల్ టూర్‌.. రీజ‌నేంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. అనూహ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నిన్న మొ న్న‌టి వ‌ర‌కు ఏపీలో ప‌ర్య‌టించిన ఆయ‌న అక‌స్మాత్తుగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో క‌నిపించ‌డం.. స‌తీస‌మేతంగా…

3 years ago

పూనకం తగ్గించుకో పవన్: సజ్జల

విశాఖలో వారాహి విజయ యాత్ర సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.…

3 years ago

మంత్రి కాదు.. జగనే సమాధానమివ్వాలి: పవన్

ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండపై కూడా వైసీపీ నేతల కన్ను…

3 years ago

రుషికొండ పై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం…

3 years ago

పవన్ కు ఆరోగ్య శ్రీ పథకం

విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. పవన్…

3 years ago

గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!

ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ…

3 years ago

పెరిగిపోతున్న నంద్యాల పోరు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసేందుకు తెలుగుదేశంపార్టీలో పోటీ పెరిగిపోతోంది. మొత్తం నలుగురు నేతలు టికెట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరనే…

3 years ago

పవన్ ఎంత మంది మీద పోటీ చేయాలి?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగిపోతోందా ? అంటే అవుననే చెప్పాలి. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ…

3 years ago

హడలెత్తించిన ఎలుక.. గోదావరి ఎక్స్ ప్రెస్ లో పొగలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే రైళ్లు నడిచినా.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా…

3 years ago

అయోమయంలో ‘గడ్డం’ భవిష్యత్

మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ…

3 years ago

గాజువాకలోనే పోటీచేస్తారా?

వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గాజువాకలో పవన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది జనసేన…

3 years ago