శ్రీదేవి గారి పెద్దమ్మాయి జాన్వీ కపూర్ సినిమాలతో ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.. కానీ గ్లామర్ తో మాత్రం ఫ్యాన్ ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు బికినీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది.
మాల్దీవ్స్ బీచ్ అందాలలో హాయిగా సేద తీరుతున్న జాన్వీ ఇలా బికినీ డోస్ పెంచి ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇక జాన్వీ ఇన్స్టా గ్రామ్ లో ఇప్పటికే 20 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇక ఇలా సన్నని బికినీ లుక్స్ తో కనిపిస్తున్న అమ్మడు ప్రతీసారి ఆ సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటోంది.
సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా జాన్వీ గ్లామర్ డోస్ మాత్రం అస్సలు తగ్గట్లే అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల మిలి అనే సినిమాతో వచ్చింది.
ఆ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక నటిగా ఆమె రేంజ్ పెంచుకునేందుకు డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకున్నప్పటికి సరైన సక్సెస్ రావడం లేదు.
ప్రస్తుతం బావల్ అనే ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే Mr. & Mrs మహి సినిమా చేస్తోంది. ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అందుకోసం జాన్వీ స్పెషల్ గా కోచింగ్ కూడా తీసుకుంది.
This post was last modified on December 9, 2022 11:33 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…