తెలుగు హీరోయిన్లపై ఇంతకుముందున్న ముద్రను చెరిపేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఈషా రెబ్బా, తేజస్వి మదివాడ లాంటి ఈ తరం కథానాయికలు. బాలీవుడ్ భామలకు దీటుగా వీళ్లు గ్లామర్ విందు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫొటో షూట్ల విషయంలో వీళ్లు స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు. అందులోనూ తేజస్వి అయితే గత ఏడాది కాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్లో కనిపించిన తేజస్వి.. ఆ తర్వాత కథానాయికగా మారినప్పటి నుంచి హాట్ హాట్గానే కనిపిస్తోంది. ఇప్పటికే తేజస్వి కొన్ని ఫొటో షూట్లలో క్లీవేజ్ షోలతో కుర్రాళ్లను బాగా రెచ్చగొట్టింది. బికినీ ఫొటో షూట్లు సైతం చేసింది. అయితే ఎంత చేసినా తేజస్వి కెరీర్ అయితే అనుకున్నంతగా ఊపందుకోలేదు. అయినా ఈ అమ్మాయి తగ్గేదే లేదన్నట్లుగా సాగిపోతోంది.
తాజాగా తేజస్వి మరో బికినీ ఫొటో షూట్తో జనాల ముందుకు వచ్చింది. ఎక్కడ ఏంటి అనేది తెలియడం లేదు కానీ.. బీచ్లో బికినీతో రెచ్చిపోయి పోజులు ఇచ్చింది తేజస్వి. ఇంతకుముందెన్నడూ లేనంత హాట్గా దర్శనమిస్తోందామె. సడెన్గా చూస్తే ఏ బాలీవుడ్ హీరోయినో అనుకుంటాం. లుక్స్ పరంగా సైతం డిఫరెంటుగా కనిపిస్తోంది తేజస్వి. హాట్నెస్ విషయంలో తెలుగు హీరోయిన్లందరినీ ఆమె వెనక్కి నెట్టేసిందనే చెప్పాలి. కానీ ఎంత చేసినా లుక్స్ పరంగా వీక్ కావడం, హీరోయిన్గా కంటే క్యారెక్టర్ రోల్స్తోనే ఎక్కువ గుర్తింపు రావడంతో తేజస్విని కెరీర్ ఎప్పుడూ అనుకున్నంత ఊపందుకోలేదు.
కొన్ని నెలల కిందటే తేజస్వి నటించిన ‘కమిట్మెంట్’ సినిమా టీజర్ రిలీజైంది. అందులో ఆమె ఎంత హాట్గా కనిపించిందో తెలిసిందే. ఇంటిమేట్ సీన్లకు ఏమాత్రం అభ్యంతరం లేదని.. ఎంత హాట్గా అయినా కనిపించడానికి రెడీ అని ఆ సినిమాతో సంకేతాలిచ్చింది. ఈ సినిమా రిలీజ్ తర్వాతైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.
This post was last modified on May 18, 2021 9:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…