Trends

ఐపీఎల్ అభిమానుల‌కు ఒక బ్యాడ్ న్యూస్

యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్‌ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మ‌యంతి ప్ర‌త్యేకం.

మిగ‌తా ఇద్ద‌రూ ప్ర‌ధానంగా గ్లామ‌ర్‌ను న‌మ్ముకుంటే.. మ‌యంతి గ్లామ‌ర్‌కు తోడు గొప్ప విష‌య ప‌రిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో క్రీడాభిమానుల మ‌న‌సుల్లోకి దూసుకెళ్లిపోయింది. ద‌శాబ్దానికి పైగా వివిధ క్రీడా ఈవెంట్ల‌లో త‌న‌దైన శైలి వ్యాఖ్యానంతో, ప్రెజెంటేష‌న్‌తో ఆక‌ట్టుకుంటున్న మయంతి.. ముఖ్యంగా ఐపీఎల్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.

అందులో వచ్చే పేరుమోసిన మేల్ క్రికెట్ అనలిస్టులకు దీటుగా మయంతి తన క్రికెట్ పరిజ్ఞానంతో కట్టిపడేస్తుంటుంది. ఐతే ఈ భామ ఈసారి ఐపీఎల్‌కు అందుబాటులో లేక‌పోవ‌డం అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే. ఈ విష‌యాన్ని ప్ర‌సాదర‌దారు అయిన స్టార్ స్పోర్ట్స్ ధ్రువీక‌రించింది కూడా.

మ‌యంతి ఈసారి ఐపీఎల్‌కు దూరం కావ‌డానికి ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డ‌మే కార‌ణం. ఆమె క‌ర్ణాట‌క క్రికెట‌ర్ స్టువ‌ర్ట్ బిన్నీ స‌తీమ‌ణి అన్న సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్ద‌రికీ చాలా ఏళ్ల కింద‌టే పెళ్లయింది. గ‌త ఏడాది ఆమె గ‌ర్భ‌వ‌తి కాగా.. కొన్ని నెల‌ల కింద‌టే ప్ర‌స‌వించింది. ఈ సమయంలో బిడ్డను వదిలి ఐపీఎల్ కోసం మయంతి దుబాయ్ వెళ్లడం ఇబ్బందే. పైగా కరోనా భయం కూడా వెంటాడుతోంది. అందుకే ఐపీఎల్‌కు వెళ్ల‌డం రిస్క్ అని భావించి ఆమె టోర్నీ యాంక‌రింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫమ్ చేసింది. మ‌యంతి లేని ఐపీఎల్ వ్యాఖ్యానం క‌ళ త‌ప్పుతుంద‌న‌డంలో సందేహం లేదు.

యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్‌ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మ‌యంతి ప్ర‌త్యేకం.

మిగ‌తా ఇద్ద‌రూ ప్ర‌ధానంగా గ్లామ‌ర్‌ను న‌మ్ముకుంటే.. మ‌యంతి గ్లామ‌ర్‌కు తోడు గొప్ప విష‌య ప‌రిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో క్రీడాభిమానుల మ‌న‌సుల్లోకి దూసుకెళ్లిపోయింది. ద‌శాబ్దానికి పైగా వివిధ క్రీడా ఈవెంట్ల‌లో త‌న‌దైన శైలి వ్యాఖ్యానంతో, ప్రెజెంటేష‌న్‌తో ఆక‌ట్టుకుంటున్న మయంతి.. ముఖ్యంగా ఐపీఎల్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.

అందులో వచ్చే పేరుమోసిన మేల్ క్రికెట్ అనలిస్టులకు దీటుగా మయంతి తన క్రికెట్ పరిజ్ఞానంతో కట్టిపడేస్తుంటుంది. ఐతే ఈ భామ ఈసారి ఐపీఎల్‌కు అందుబాటులో లేక‌పోవ‌డం అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే. ఈ విష‌యాన్ని ప్ర‌సాదర‌దారు అయిన స్టార్ స్పోర్ట్స్ ధ్రువీక‌రించింది కూడా.

మ‌యంతి ఈసారి ఐపీఎల్‌కు దూరం కావ‌డానికి ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డ‌మే కార‌ణం. ఆమె క‌ర్ణాట‌క క్రికెట‌ర్ స్టువ‌ర్ట్ బిన్నీ స‌తీమ‌ణి అన్న సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్ద‌రికీ చాలా ఏళ్ల కింద‌టే పెళ్లయింది. గ‌త ఏడాది ఆమె గ‌ర్భ‌వ‌తి కాగా.. కొన్ని నెల‌ల కింద‌టే ప్ర‌స‌వించింది. ఈ సమయంలో బిడ్డను వదిలి ఐపీఎల్ కోసం మయంతి దుబాయ్ వెళ్లడం ఇబ్బందే. పైగా కరోనా భయం కూడా వెంటాడుతోంది. అందుకే ఐపీఎల్‌కు వెళ్ల‌డం రిస్క్ అని భావించి ఆమె టోర్నీ యాంక‌రింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫమ్ చేసింది. మ‌యంతి లేని ఐపీఎల్ వ్యాఖ్యానం క‌ళ త‌ప్పుతుంద‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on September 19, 2020 1:22 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

1 hour ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

1 hour ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

6 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

8 hours ago