బాధ్యతాయువతమైన పదవిలో ఉన్న ఓ డీఎస్పీ.. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా… కానిస్టేబుల్ తో కలిసి.. స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆఢాడు. కాగా.. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( డీఎస్పీ) లు స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు ఆడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రాగా.. అందులో.. సదరు ఇద్దరు పోలీసులు అసభ్య రీతిలో కనిపించడం గమనార్హం.
వీరితో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. . ఆ చిన్నారి సమక్షంలోనే వీరిద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు వీరు చేసిన పనిపై సీరియస్ అయ్యారు. వెంటనే వీరిపై యాక్షన్ కూడా తీసుకున్నారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తున్నారు.
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…