గడిచిన మూడు రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో.. చానళ్లలో.. యూట్యూబ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు పబ్జీ కఫుల్. తమిళనాడుకు చెందిన ఈ యూత్ జంట చేసే మోసాలు.. వారి ఆరాచకాల్ని వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పబ్జి గేమ్ ఆడుతూ.. మహిళలు.. చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం.. దానికి సంబంధించిన ఆడియోల్ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లాదిరూపాయిల్ని కొల్లగొట్టే ఈ కఫుల్ ను ఈ మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
పోలీసుల విచారణలో సదరు దంపతులు చెప్పిన మాటల ఆధారంగా సంచలన అంశాల్ని గుర్తించారు. పబ్జీ మదన్.. ఆయన సతీమణి కృత్తిక బ్యాంకు ఖాతాల్లో రూ.4 కోట్ల మేర నగదు నిల్వల్ని గుర్తించారు. దీంతో.. విస్మయానికి గురైన పోలీసులు.. వీరి గురించి మరింత ఫోకస్ పెట్టారు. దీంతో.. వీరికి సంబంధించిన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అడ్డదిడ్డంగా వ్యవహరించిన ఈ జంట గడిచిన మూడేళ్లలో రూ.75 కోట్ల మొత్తాన్ని సంపాదించినట్లు గుర్తించారు. తామింత భారీగా ఆదాయాన్ని కళ్ల జూస్తున్నా.. అందులో నుంచి పన్ను మొత్తాన్ని చెల్లించే విషయంలోనూ వారు తప్పులు చేసిట్లుగా గుర్తించారు. దీంతో.. వీరు మరే ఇతర కార్యకలాపాలు చేసేవారన్న విషయాల్ని తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్ లైన్ లో బూతు ఆడియోలు.. వీడియోపోస్టులకు ఇంత భారీగా సంపాదించిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…