YSRCP

అమ‌రావ‌తి ఎక్క‌డికీ పోదు: RRR

రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా…

4 years ago

జ‌గ‌న్ క‌ల‌ల ప్రాజెక్టుపై ఎన్జీటీ ఆగ్ర‌హం!

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌ల‌ల ప్రాజెక్టుగా పేర్కొంటున్న‌.. రాయ‌ల సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ తాజాగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్ర పర్యావరణ…

4 years ago

జ‌గ‌న్ ఇక పోరాడాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇక కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో పోరాడ‌క త‌ప్ప‌దా? ఏపీ ప్ర‌త్యేక హోదాపై త‌న గ‌ళాన్ని పెంచ‌క త‌ప్ప‌దా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.…

4 years ago

టికెట్ల రేట్లపై జగన్ సర్కార్ బిగ్ ట్విస్ట్

ఏపీలో సినిమా టికెట్లపై రేగిన వివాదం థ్రిల్లర్ సినిమా రేంజ్ లో పూటకో మలుపు తిరుగుతోంది. తాజా టికెట్ల అమ్మకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునివ్వడంతో థియేటర్ల…

4 years ago

హామీలిచ్చి తప్పితే జనాలు నమ్ముతారా ?

సీపీఎస్ రద్దు విషయమై జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ ను రద్దు చేస్తానని…

4 years ago

సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేయండి

"సీఎం జ‌గ‌న్ చెప్పింది చాలా క‌రెక్ట్‌. ఆయ‌న చాలా దూర‌దృష్టితో కొన్ని సూచ‌న‌లు చేశారు. ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించేందుకు రెడీగా ఉంది. ఇలా చేయ‌మనండి. కేంద్రాన్ని ఆలోచించ‌మ‌నండి.…

4 years ago

టికెట్ రేట్లపై వారిదే తుది నిర్ణయం: హైకోర్టు

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో…

4 years ago

రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో న్యాయ స్థానం టు దేవ స్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే,…

4 years ago

3 టాయిలెట్లే క‌ట్ట‌లేదు.. 3 రాజధానులా?: CBN

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై ఫైర‌య్యారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చారు. మూడురాజ‌ధానుల ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో…

4 years ago

ఏకమైన వైసీపీ, టీడీపీ ఎంపీలు

మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు చేతులు కలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర  మూడు రోజులుగా జరుగుతున్న బీసీ సంక్షేమ…

4 years ago

త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే!

ఏపీలో త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌మే ఈ స‌ర్వేకు ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో వ‌లంటీర్లను ప్ర‌ధానంగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేల‌కు…

4 years ago

హైకోర్టు తరలింపు ఉండదా ?

జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మూడు రాజధానుల కాన్సెప్ట్ లో మార్పులు చోటు చేసుకున్నాయా ? తాజా పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మూడు రాజధానుల…

4 years ago