టాలీవుడ్ లో విపరీతమైన హాట్ టాపిక్ గా మారిన నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. ఆయన్ని పెద్దగా భావించి…
తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానాన్ని కోరుతూ ఎగ్జిబిటర్లు చేస్తున్న పోరాటం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిందే. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ విషయంలో…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి అమీర్ పేట్ దాకా, కూకట్ పల్లి…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రైమ్ ప్లేసుల్లో సింగిల్ థియేటర్లను…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలు తెరమీదకు…
కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. అందులోనూ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణాతి దారుణం. మల్టీప్లెక్సులను మెయింటైన్ చేసే సంస్థల స్థాయి వేరు.…
కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బ తిన్నవే. అందులోనూ సినీ రంగంపై పడ్డ ప్రభావం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా సినీ రంగానికి ప్రాణవాయువు అనదగ్గ థియేటర్ ఇండస్ట్రీ…