ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్పై రేవంత్రెడ్డి చెప్పిన జోస్యమే నిజమైందా.. మోడీతో ఆ పార్టీ ఎంపీలు కుమ్మక్కయ్యారన్న ఆరోపణ వాస్తవమేనా..? అన్నఅనుమానాలు రాష్ట్ర ప్రజల్లో నెలకొన్నాయి. టీఆర్ఎస్…
టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి జోరుతో రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న పార్టీ.. మరింత బలోపేతం అయేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకుందనే…
తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ డి. శ్రీనివాస్ తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈటలను డీఎస్ వద్దకు ఆయన తనయుడు ఎంపీ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఓ వెలుగు…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ సింహావలోకనం చేసుకుంటోంది. ఈ రోజు గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం గరంగరంగా జరిగినట్లు చెబుతున్నారు.…
కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో…
దూకుడైన రాజకీయ నేతగా పేరున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాక మరింత జోరు పెంచారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారుతున్నారు.…
సీనియర్ల మధ్య విభేధాలు.. పదవుల కోసమే కానీ పార్టీ కోసం పని చేయని నాయకులు.. అధికార పార్టీకి సవాలు విసిరే ధైర్యం లేకపోవడం.. ఇలాంటి కారణాల వల్ల…
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే…
బ్లేడన్న.. అలియాస్ బండ్లన్న.. ఏంటి గుర్తుకు రావట్లేదా.. ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కానీ టక్కున తోచట్లేదు కదూ.. అదేనండి.. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే…
పని చేసే వాడి కంటే.. పని చేస్తున్న వాడి తప్పుల్ని వెతికే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని శక్తులు మరే రాజకీయ పార్టీలో కనిపించవు. కాంగ్రెస్ మినహా…