ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక, అధికార పార్టీలోనూ ఇదే గుసగుస వినిపిస్తోంది. "చంద్రబాబు చెప్పిందే ఫైనలా?" అంటూ వైసీపీ…
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కొందరికి ఇప్పటికే పదవులు దక్కాయి. వారిలో తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటివారికి…
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం.. ఇప్పుడు పోలీసుల ఆంక్షలు.. అధికార పార్టీ నేతల దూకుడు.. విపక్ష నేతల.. భయాందోళనలతో కుతకుత…
అదేమిటి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇఫుడు ఓటరవ్వటం ఏమిటనే సందేహం వచ్చిందా ? అనే సందేహం వచ్చిందా ? అవును మీ సందేహం కరెక్టే. వైసీపీ అధికారంలోకి…
బుట్టా రేణుక. కర్నూలు మాజీ ఎంపీ. వైసీపీ నాయకురాలు. ఒక్క చిన్న పొరపాటు కారణంగా.. రాజకీయాల్లో తీవ్ర తర్జన భర్జన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆమె.. ఇప్పుడు మరోసారి..…
వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నాని.. మరోసారి విరుచుకుపడ్డారు. తన మాటల తూటాలతో ఆయన అటు టీడీపీ, ఇటు బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్…
'దేవుడికైనా దెబ్బె గురువు'అన్నారు. ఈ సామెత అచ్చంగా రాజకీయ నేతలకు సరిపోతుంది. అధికారాన్ని దక్కించుకుని పీఠంపై కూర్చున్న తర్వాత అన్ని మర్చిపోతారు. అధికారంలో ఉన్నప్పుడు ఆకాశంలో విహరించే…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే కాదు కార్యకర్తలు.. అభిమానులు తరచూ ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు…
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును చివరకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. గత ఎన్నికల్లోనే బాబు కుప్పంలో…
ఇటు క్షేత్రస్ధాయిలోను అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీతో వ్యూహాత్మకంగా సమదూరం పాటించాలన్నదే…
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పార్టీని అధికారంలోకి తేవడానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. అధికార వైసీపీ పార్టీని…
రాజకీయాల్లో చర్చలు, అంచనాలు.. విశ్లేషణలు.. విమర్శలు కామన్. అయితే.. ఒక్కొక్కసారి అనుకున్న విధంగా.. ఈ విశ్లేషణలు.. ముందుకు సాగకపోతే.. పెద్ద ఎత్తున దెబ్బ తగలడం ఖాయం. ఇప్పుడు…