గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు తమిళ కథానాయకుడు విజయ్. ఒకప్పుడు ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్కు దరిదాపుల్లో ఏ హీరో నిలిచేవాడు కాదు. కానీ విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదిగిపోయాడు. ఇప్పుడు తమిళనాట అతనే అతి పెద్ద స్టార్ అనడంలో మరో మాట లేదు. ఆ రాష్ట్రంలో ఇలాంటి ఫాలోయింగ్ సంపాదించిన ప్రతి కథానాయకుడి అంతిమ లక్ష్యం రాజకీయాలే అవుతుంటాయి. రజినీ …
Read More »ఏపీ ప్రజలకు కాంగ్రెస్పై కొత్త ఆశలు…!
ఒకప్పుడు కాంగ్రెస్ మోసిన ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆ పార్టీని పక్కన పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాదు.. కీలక నేతలు ఎంతో మంది పార్టీ మారిపోయారు. మరికొందరు తెరమరుగయ్యారు. అంటే.. దాదాపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాపచుట్టేసింది. మరి ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతుందా? ఎప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదా? అంటే.. మారుతున్న పరిస్థితులు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను …
Read More »బ్రేకింగ్.. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణ
తెలుగోడికి అత్యున్నత స్థానం దక్కింది. దేశ చరిత్రలో రెండోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుర్చీలో ఒక తెలుగువాడు కూర్చోనున్నారు. ఈ ఘనతను సొంతం చేసుకున్నది జస్టిస్ ఎన్వీ రమణ. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించటం.. రాష్ట్రపతికి పంపటం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి కోవింద్ ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. తాజాగా.. దీనికి సంబధించిన అధికారిక ఉత్తర్వులు …
Read More »300 సీట్లు.. 30 వేల కోట్లు.. పోస్కో.. అంబానీ.. ఆదానీ!
మళ్లీ అధికారంలోకి రావాలి. మళ్లీ పెత్తనం చలాయించాలి. బీజేపీ సిద్ధాంతాలను, ఆర్ ఎస్ ఎస్ హిందూ జాలాన్నీ దేశం మొత్తం పులమాలి! -ఇదీ ఇప్పుడు ఘనత వహించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేస్తున్న ఆలోచన. మరి దీనికి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఇప్పటికే రెండో టెర్మ్లో అధికారంలోకి వచ్చిన మోడీపై దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది. రాష్ట్రాలకు ఏమీ చేయడం లేదని.. పైగా ఉన్న అధికారాలను కూడా …
Read More »చంద్రబాబు మాట లైట్.. పరిషత్ లో పోటీకి అఖిలప్రియ సై
ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న …
Read More »కేసీఆర్.. బీజేపీ మీద యుద్ధం.. వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని, కనీస బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకొంటోందని కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక సమరం నాటికి.. బీజేపీకి …
Read More »తిరుపతి బరిలో.. పార్టీలను భయపెడుతున్న ఓట్ల చీలిక..!
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీలనూ భయపెడుతోంది. గెలుపు తమదేనని.. మెజారిటీనే ముఖ్యమని భావించిన వైసీపీ నుంచి ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరకు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలికపై పెద్ద ఎత్తున రభసే జరుగుతుండడం గమనార్హం. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో కన్నా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. …
Read More »టీడీపీ మెడకే చుట్టుకుంటున్న బహిష్కరణ అస్త్రం
ఏ ముహూర్తంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారో తెలీదు. అయితే నిర్ణయం తీసుకన్న దగ్గర నుండి చాలా విషయాలు పార్టీ మెడకే చుట్టుకుంటున్నాయి. తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొందరు నేతలు లెక్కచేయలేదు. పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారిలో కొందరు పోటీ చేయాల్సిందే అనటంతో పై జిల్లాలోని సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ …
Read More »వికెట్ పడింది: మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన కొద్దిరోజులుగా కిందా మీదా పడుతున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు.. ఎట్టకేలకు ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను పదవి నుంచి రాజీనామా చేయింది. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. ఆయనపై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన …
Read More »కేసీఆర్ మంత్రి వర్గంలో కొత్త మార్పులు…!
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. 2023 ఎలాగూ ఎన్నికల సంవత్సరమే.. ఇక మిగిలింది ఈ యేడాదిలో 8 నెలలు.. వచ్చే యేడాది. అంటే గరిష్టంగా 20 నెలల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని 2019 సెప్టెంబర్లో విస్తరించి ఆరుగురిని కేబినెట్లోకి కొత్తగా చేర్చుకున్నారు. …
Read More »సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే.. జోక్ చేశానంటూ కవరింగ్
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నేతలకు ఉండే సమస్య ఏమంటే.. వారి నోటి నుంచి ప్రతి మాటా ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. సామాన్యుల మాదిరి ఒక మాట ఎక్కువ తక్కువలు వచ్చినా చిక్కే. చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే కొని తెచ్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు. ప్రస్తుతం ఏపీలో …
Read More »ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పవా ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పేట్లు లేదు. పోలింగ్ పై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ పడేట్లు అనుమానంగా ఉంది. దీంతో పాటు మండే ఎండల ప్రభావం కూడా తప్పదనే అనిపిస్తోంది. మామూలుగానే తిరుపతిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో పోలింగుకు ఓటర్లు ఏ మేరకు వస్తారనేది కాస్త అనుమానంగా తయారైంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates