రెండు రోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిపక్షానికి మేం చెప్పాల్సిన పనిలేదు. మా హయాంలో పదేళ్ల కాలంలో ఈ దేశంలో 8 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నోళ్లు ఇప్పుడు తెరవాలి అంటూ.. వ్యాఖ్యానించారు. నిజమే.. ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. గత పదేళ్లలో 8 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించిందని పేర్కొంది.
కానీ.. ఏటి కేడు పెరుగుతున్న నిరుద్యోగం విషయంలో మాత్రం ఈ చర్యలు ఏ మాత్రమూ సరిపోవనేదే అటు ఆర్థిక నిపుణులు.. ఇటు ప్రతిపక్షాలు కూడా చెబుతున్న మాట. అయినప్పటికీ.. తమదే పై చేయి అన్నట్టుగా.. మోడీ వ్యవహరిస్తున్నారు. తమను ఎదిరించేవారు..తమను ప్రశ్నించేవారు.. పాపులు అన్న ట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ, వాస్తవం ఏంటనేది.. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్టు చెప్పేసింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది.. నిజం. నిరుద్యోగ భారతాన్ని.. ముంబై ఎయిర్ పోర్టు ఆవిష్కరించింది.
తాజాగా ముంబై ఎయిర్ పోర్టు అధికారులు పిలిచిన ఉద్యోగ భర్తీకి హాజరైన వారిని చూస్తే.. దేశంలో నిరుద్యోగం ఎంత ఉందనేది తెలుస్తోంది. ఇవి సాధారణ ఉద్యోగాలు. అంటే.. ఒక రకంగా.. మూటలు మోసే ఉద్యోగం(కృతకంగా చెబితే అంతే) అయినా.. కూడా ఉపాధి దొరికితే చాలన్నట్టుగా.. నిరుద్యోగులు విమానాశ్రయానికి పోటెత్తారు. ఎంతగా అంటే.. రన్వే పై కూడా.. చేరిపోయేంతగా! దీంతో విమానాశ్రయ అధికారులు బెంబేలెత్తిపోయారు.
ఏం జరిగింది?
ఏంటీ ఉద్యోగాలు..?
వేతనం ఎంత?
అర్హతలు ఏంటి?
ఎలాంటి వారు వచ్చారు..?
ఎక్కడెక్కడ నుంచి వచ్చారు?
విమానాశ్రయంలో ఏం జరిగింది?
నేర్పుతున్న పాఠం ఏంటి?
This post was last modified on July 17, 2024 3:33 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…