Political News

ఎగ్జిట్ ఫ‌లితంపై పీకే స్పైసీ రియాక్ష‌న్.. !

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తున్నారు? ఎవ‌రు ఓడుతున్నార‌నే విష‌యంపై తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాల‌పై రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిషోర్‌.. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

గ‌తంలో ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మిఅధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని కూడా చెప్పారు. ఆయ‌న‌కు 400 సీట్లు రావ‌డం క‌ష్ట‌మేన‌ని.. 350 లోపు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని అన్నారు.

తాజాగా పీకే చెప్పిన గ‌తం అంచ‌నాల మేర‌కే.. జాతీయ మీడియాచానెళ్లు.. అంచ‌నాల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తి స‌ర్వే కూడా.. జాతీయ స్థాయిలో 320-350-370 మ‌ధ్య మోడీ నేతృత్వంలోన ఎన్డీయే కూట‌మి సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని తెలిపాయి. ఇదే స‌మ‌యంలో ఇండియా కూట‌మికి 110-195 మ‌ధ్య‌లో వ‌స్తాయ‌ని మెజారిటీ సంస్థ‌లు చెప్పాయి. ఇదే విష‌యాన్ని ఉటంకిస్తూ.. ప్ర‌శాంత్ కిషోర్ సీరియ‌స్‌గా స్పందించారు.

“వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీలు, రాజ‌కీయాలు అనే చర్చ ఎవ‌రైనా తీసుకు వచ్చినప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండండి. పనికిమాలిన చర్చలు, న‌కిలీ జర్నలిస్టులు(క‌ర‌ణ్ థాప‌ర్‌ను ప‌రోక్షంగా ఉద్దేశించి), పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు(కాంగ్రెస్ నేత‌లు), స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో వేలు పెట్టి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు” అని ఘాటుగానే స్పందించారు..

This post was last modified on June 2, 2024 6:58 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

6 hours ago