తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడితే.. అనుకున్నది సాధించి తీరాల్సిందే. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన పడిన ప్రయాస అందరికీ గుర్తుండే ఉంటుంది. కనీసం.. నిద్రాహారాలు కూడా ఆయన మరిచిపోయి ఆనాడు పనిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రూపంలో మరో ఎన్నిక వచ్చింది. వాస్తవానికి ఇది ఉప ఎన్నికే. దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దీనిని సీరియస్గా తీసుకున్నారు.
ఇటీవల వరకు లైట్గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ స్పందించారు. కానీ, హైడ్రా సహా.. కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండం అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ కూడా అంతే సీరియస్గా తీసుకున్నారు. తాజాగా ఆయన.. పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖలు విధించారు. మంత్రుల నుంచి నాయకుల వరకు.. అందరికీ అన్ని రకాల బాధ్యతలు.. అప్పగించారు. ఎట్టి పరిస్థితిలో విన్ అయ్యే తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు ఇచ్చారంటే..
రేవంత్ నిర్దేశం ఇదీ..
This post was last modified on November 3, 2025 1:24 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…