తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడితే.. అనుకున్నది సాధించి తీరాల్సిందే. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన పడిన ప్రయాస అందరికీ గుర్తుండే ఉంటుంది. కనీసం.. నిద్రాహారాలు కూడా ఆయన మరిచిపోయి ఆనాడు పనిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రూపంలో మరో ఎన్నిక వచ్చింది. వాస్తవానికి ఇది ఉప ఎన్నికే. దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దీనిని సీరియస్గా తీసుకున్నారు.
ఇటీవల వరకు లైట్గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ స్పందించారు. కానీ, హైడ్రా సహా.. కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండం అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ కూడా అంతే సీరియస్గా తీసుకున్నారు. తాజాగా ఆయన.. పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖలు విధించారు. మంత్రుల నుంచి నాయకుల వరకు.. అందరికీ అన్ని రకాల బాధ్యతలు.. అప్పగించారు. ఎట్టి పరిస్థితిలో విన్ అయ్యే తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు ఇచ్చారంటే..
రేవంత్ నిర్దేశం ఇదీ..
This post was last modified on November 3, 2025 1:24 pm
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…