తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడితే.. అనుకున్నది సాధించి తీరాల్సిందే. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన పడిన ప్రయాస అందరికీ గుర్తుండే ఉంటుంది. కనీసం.. నిద్రాహారాలు కూడా ఆయన మరిచిపోయి ఆనాడు పనిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రూపంలో మరో ఎన్నిక వచ్చింది. వాస్తవానికి ఇది ఉప ఎన్నికే. దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దీనిని సీరియస్గా తీసుకున్నారు.
ఇటీవల వరకు లైట్గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ స్పందించారు. కానీ, హైడ్రా సహా.. కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండం అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ కూడా అంతే సీరియస్గా తీసుకున్నారు. తాజాగా ఆయన.. పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖలు విధించారు. మంత్రుల నుంచి నాయకుల వరకు.. అందరికీ అన్ని రకాల బాధ్యతలు.. అప్పగించారు. ఎట్టి పరిస్థితిలో విన్ అయ్యే తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు ఇచ్చారంటే..
రేవంత్ నిర్దేశం ఇదీ..
అక్కినేని అఖిల్ను పెద్ద స్టార్ను చేసేస్తుందని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంకర సైతం రిలీజ్కు ముందు…
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…