నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా ఆయనే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ కట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచదార, యాలుకల పొడి వేసి మరిగించారు. అంతేకాదు.. మరిగిన తర్వాత.. తనే స్వయంగా దానిని వడగట్టి.. గ్లాసుల్లో పోసి.. అందరికీ అందించారు. ఈ చిత్రమైన వ్యవహారం.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం ఇచ్ఛాపురంలో ఉన్న ఈదుపురం లో గ్రామంలో జరిగింది.
రీజనేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం తొలి లబ్ధిదారు రాలైన శాంతమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అనంతరం వారి ఇంట్లోనే.. పొయ్యి వెలిగించి.. అందరి సమక్షంలో తనే స్వయంగా టీ కాచి వడబోసి అందరికీ అందించారు. అయితే.. ఎంత చంద్రన్న అయినా సీఎం కావడం.. పైగా చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో శాంతమ్మ కుటుంబం ఒకింత బిక్కుబిక్కుమంది.
దీంతో వారిని కూల్గా ఉండాలని చెప్పిన చంద్రబాబు టీ కాచడం గమనార్హం. టీ మరుగుతున్న సమయంలోనే లబ్ధిదారు శాంతమ్మతో చంద్రబాబు సంభాషించారు. ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ పథకంపై ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ పథకంతో తమ కష్టాలు తీరుతాయని శాంతమ్మ చెప్పడంతో చంద్రబాబు మురిసిపోయారు.
చంద్రబాబు పెట్టిన టీ రుచి చూస్తారా తమ్ముళ్లు
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా ఆయనే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ కట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచదార, యాలుకల పొడి వేసి మరిగించారు. అంతేకాదు.. మరిగిన తర్వాత.. తనే స్వయంగా దానిని వడగట్టి.. గ్లాసుల్లో పోసి.. అందరికీ అందించారు. ఈ చిత్రమైన వ్యవహారం.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం ఇచ్ఛాపురంలో ఉన్న ఈదుపురం లో గ్రామంలో జరిగింది.
రీజనేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం తొలి లబ్ధిదారు రాలైన శాంతమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అనంతరం వారి ఇంట్లోనే.. పొయ్యి వెలిగించి.. అందరి సమక్షంలో తనే స్వయంగా టీ కాచి వడబోసి అందరికీ అందించారు. అయితే.. ఎంత చంద్రన్న అయినా సీఎం కావడం.. పైగా చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో శాంతమ్మ కుటుంబం ఒకింత బిక్కుబిక్కుమంది.
దీంతో వారిని కూల్గా ఉండాలని చెప్పిన చంద్రబాబు టీ కాచడం గమనార్హం. టీ మరుగుతున్న సమయంలోనే లబ్ధిదారు శాంతమ్మతో చంద్రబాబు సంభాషించారు. ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ పథకంపై ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ పథకంతో తమ కష్టాలు తీరుతాయని శాంతమ్మ చెప్పడంతో చంద్రబాబు మురిసిపోయారు.
ఈ బిల్లు మీదే!
టీ కాచిన తర్వాత.. చంద్రబాబు ఈ బిల్లు మీదే.. అంటూ.. స్పాట్లో ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి(సొంత జిల్లా కూడా ఇదే) కింరాజాపు రామ్మోహన్ నాయుడిని ఉద్దేశించి చమత్కరించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. స్టేట్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? సెంట్రల్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? అని నవ్వుతూ ప్రశ్నించగా.. “నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదు” అని అనేశారు. కాగా, చంద్రబాబు చేతి టీ రుచి చూసేందుకు తమ్ముళ్లు ఎగబడడం గమనార్హం.
ఈ బిల్లు మీదే!
టీ కాచిన తర్వాత.. చంద్రబాబు ఈ బిల్లు మీదే.. అంటూ.. స్పాట్లో ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి(సొంత జిల్లా కూడా ఇదే) కింరాజాపు రామ్మోహన్ నాయుడిని ఉద్దేశించి చమత్కరించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. స్టేట్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? సెంట్రల్ బడ్జెట్ నుంచి చెల్లించమంటారా? అని నవ్వుతూ ప్రశ్నించగా.. “నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదు” అని అనేశారు. కాగా, చంద్రబాబు చేతి టీ రుచి చూసేందుకు తమ్ముళ్లు ఎగబడడం గమనార్హం.
This post was last modified on November 1, 2024 4:47 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…