విజయ్ దేవరకొండ ఏది చేసినా, ఏమి మాట్లాడినా కానీ ఎదో ఒక సంచలనం ఉండాలని అనుకుంటాడో, లేక అలా జరిగిపోతుందో కానీ… లాక్ డౌన్ వేళ తనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయని, ప్రొఫెషన్ మారిపోతే ఎలా ఉంటుంది అనిపిస్తోందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఛెఫ్ అయి వంటలు చేస్తే ఎలా ఉంటుందా, గన్ పట్టుకుని ఆర్మీలో చేరిపోతే ఎలా ఉంటుందో, లేదా కార్/బైక్ రేసింగ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందా అంటూ ఆలోచనలు సాగుతున్నాయని చెప్పాడు. లాక్ డౌన్ తర్వాత కొన్ని రోజులు బ్రెయిన్ ఆఫ్ చేసేసి ఏమీ ఆలోచించలేదని, మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా పని చేస్తుందని చెప్పాడు.
అలాగే గత రెండేళ్లుగా కంటి నిండా నిద్ర పోలేదని, ఆ బాలన్స్ అంతా ఇప్పుడు పడుకుంటున్నానని, ఇప్పుడు తను తొమ్మిది, పది గంటలు పడుకున్నా అడిగే వాళ్ళు లేరని విజయ్ చెప్పాడు. ప్రస్తుతం దేవరకొండ ఫౌండేషన్ పనులు ముమ్మరం చేసి లాక్ డౌన్ వేళ వీలైనంత మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సాయం చేసే యోచనలో ఉన్నాడు.
This post was last modified on April 28, 2020 3:42 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…