
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్ సినీ ఇండస్ట్రీలో నటిగా పరిచయమైంది మేఘ ఆకాష్.ఆ తర్వాత చల్ మోహనరంగా, గుర్తుందా శీతాకాలం, రాజరాజ చోర, ప్రియమైన మేఘ లాంటి సినిమాలలో నటించింది. ఇటు తమిళ్ ఇండస్ట్రీలో విజయసేతుపతి, శింబు వంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనుష్కి జోడీగా ‘ఎనై నోకి పాయుమ్ తోట’ మూవీలో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates