ఒక్కోసారి అంతే. కాలం బాగున్నంత వరకు అన్ స్టాపబుల్ అన్నట్లుగా కొందరి జర్నీ ఉంటుంది. కానీ.. లెక్క తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. దేశంలో తిరుగులేని వ్యాపార దిగ్గజంగా.. తాను కోరుకున్నది సొంతం అయ్యే వరకు సామ దాన దండోపాయాల్లో దేనికైనా సరే సిద్దమన్నట్లుగా వ్యవహరించేందుకు గౌతమ్ అదానీ సిద్దంగా ఉంటారన్న పేరు మార్కెట్ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలా అని.. ఆయన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. లీగల్ నోటీసులు వరుస పెట్టి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని.. దాని కంటే మౌనంగా ఉండటం మంచిదనన మాట వినిపిస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలోనూ.. యూ ట్యూబ్ చానళ్లలోనూ ఎవరి మీదనైనా సరే.. వెనుకా ముందు చూసుకోకుండా చెలరేగిపోయే కొందరు బడా విశ్లేషకులు సైతం అదానీని విమర్శలు చేసే విషయంలో తటపటాయిస్తుంటారు. అలాంటి అదానీ పరిస్థితి ఇవాల్టి రోజున దారుణంగా మారింది. హిండెన్ బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికతో మొదలైన అదానీ కుంగుబాటు.. రోజులు గడిచే కొద్దీ అంతకంతకూ ఇబ్బందికరంగా మారుతోంది. గురువారం ఒక్కరోజులో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఒక్కరోజులో ఇన్ని షాకులా? అన్న భావన కలుగక మానదు.
మరే సంస్థ అయినా సరే.. ఇలాంటివి ఎదురైతే ఈపాటికి బేర్ మనే పరిస్థితి. కానీ.. అదానీ కాబట్టి ఆ మాత్రం తట్టుకొని నిలబడే పరిస్థితి. ఈ రోజు (గురువారం) చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..
This post was last modified on February 2, 2023 6:07 pm
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…