భారతీయులకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో ఇప్పటికే రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒకటి కోవాగ్జిన్ కరోనా టీకా కాగా.. మరోకటి కొవిషీల్డ్ వ్యాక్సిన్.
ఇది కాక.. స్పుత్నిక్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ.. ఈ టీకాల ఉత్పత్తి ఉన్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో విదేశీ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో త్వరలోనే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి రానున్నది. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
This post was last modified on August 7, 2021 8:19 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…