బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ఆంటీలు పెరుగుతున్నారు. అయితే.. ఇటా బాయ్ ఫ్రండ్స్ను కోరుకుంటున్న మహిళల వయసు.. 45-55 మధ్య ఉంటోందని వివాహేతర సంబంధాలతో ముడిపడిన `గ్లీడెన్` యాప్ పేర్కొంది.
గ్లీడెన్ అనేది వివాహేతర సంబంధాల కోసం కేటాయించిన యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది ఏటా తన వివరాలను వెల్లడిస్తుంది. దీని ప్రకారం.. భారత దేశంలో వివాహేతర సంబంధాల ట్రెండ్ జోరుగా నడుస్తోందని వెల్లడించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా వివాహేతర సంబంధాలలో ముందున్నాయని వెల్లడించిన గ్లీడెన్.. గడిచిన రెండేళ్లలో 148 శాతం మహిళా సభ్యులు తమకు పెరిగినట్టు పేర్కొంది. తమ యాప్లోని 17 శాతం మంది హైదరాబాద్లో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి.. కుటుంబ ఒత్తిళ్ల నుంచి `స్నేహితులతో విరామం` కోరుకునేవారు పెరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే.. ఈ జాబితాలో పురుషులు కూడా ఉన్నారని తెలిపింది. కానీ.. పురుషులు మాత్రం తమ కన్నా చిన్నవయసు యువతులను పార్టనర్స్గా కోరుకుంటున్నట్టు ఈ యాప్ వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఈ యాప్లో చేరాలంటే పురుషులు డబ్బులు కట్టాలి. మహిళలకు మాత్రం ఫ్రీ. దీంతో మహిళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
This post was last modified on April 5, 2026 6:56 am
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…