బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ఆంటీలు పెరుగుతున్నారు. అయితే.. ఇటా బాయ్ ఫ్రండ్స్ను కోరుకుంటున్న మహిళల వయసు.. 45-55 మధ్య ఉంటోందని వివాహేతర సంబంధాలతో ముడిపడిన `గ్లీడెన్` యాప్ పేర్కొంది.
గ్లీడెన్ అనేది వివాహేతర సంబంధాల కోసం కేటాయించిన యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది ఏటా తన వివరాలను వెల్లడిస్తుంది. దీని ప్రకారం.. భారత దేశంలో వివాహేతర సంబంధాల ట్రెండ్ జోరుగా నడుస్తోందని వెల్లడించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా వివాహేతర సంబంధాలలో ముందున్నాయని వెల్లడించిన గ్లీడెన్.. గడిచిన రెండేళ్లలో 148 శాతం మహిళా సభ్యులు తమకు పెరిగినట్టు పేర్కొంది. తమ యాప్లోని 17 శాతం మంది హైదరాబాద్లో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి.. కుటుంబ ఒత్తిళ్ల నుంచి `స్నేహితులతో విరామం` కోరుకునేవారు పెరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే.. ఈ జాబితాలో పురుషులు కూడా ఉన్నారని తెలిపింది. కానీ.. పురుషులు మాత్రం తమ కన్నా చిన్నవయసు యువతులను పార్టనర్స్గా కోరుకుంటున్నట్టు ఈ యాప్ వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఈ యాప్లో చేరాలంటే పురుషులు డబ్బులు కట్టాలి. మహిళలకు మాత్రం ఫ్రీ. దీంతో మహిళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
This post was last modified on April 5, 2026 6:56 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…