బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ఆంటీలు పెరుగుతున్నారు. అయితే.. ఇటా బాయ్ ఫ్రండ్స్ను కోరుకుంటున్న మహిళల వయసు.. 45-55 మధ్య ఉంటోందని వివాహేతర సంబంధాలతో ముడిపడిన `గ్లీడెన్` యాప్ పేర్కొంది.
గ్లీడెన్ అనేది వివాహేతర సంబంధాల కోసం కేటాయించిన యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది ఏటా తన వివరాలను వెల్లడిస్తుంది. దీని ప్రకారం.. భారత దేశంలో వివాహేతర సంబంధాల ట్రెండ్ జోరుగా నడుస్తోందని వెల్లడించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా వివాహేతర సంబంధాలలో ముందున్నాయని వెల్లడించిన గ్లీడెన్.. గడిచిన రెండేళ్లలో 148 శాతం మహిళా సభ్యులు తమకు పెరిగినట్టు పేర్కొంది. తమ యాప్లోని 17 శాతం మంది హైదరాబాద్లో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి.. కుటుంబ ఒత్తిళ్ల నుంచి `స్నేహితులతో విరామం` కోరుకునేవారు పెరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే.. ఈ జాబితాలో పురుషులు కూడా ఉన్నారని తెలిపింది. కానీ.. పురుషులు మాత్రం తమ కన్నా చిన్నవయసు యువతులను పార్టనర్స్గా కోరుకుంటున్నట్టు ఈ యాప్ వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఈ యాప్లో చేరాలంటే పురుషులు డబ్బులు కట్టాలి. మహిళలకు మాత్రం ఫ్రీ. దీంతో మహిళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
This post was last modified on April 5, 2026 6:56 am
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…