వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ…
లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన థియేటర్లను ఆదుకోవడానికి ఇటీవలే రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లాక్ డౌన్ టైంలో అసలు పనే చేయకుండా ఖాళీగా ఉన్న…
వైఎస్. జగన్ ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. జగన్ కాంగ్రెస్…
రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాక అందరి వాడిగా ఉండాలని చూస్తున్నాడు నెగెటివిటీ అనేది ఎంతమాత్రం దరి చేరకుండా చూసుకుంటున్నాడాయన. మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల…
రాజకీయాల్లో ఎత్తులు ఎప్పుడూ ఒక్కరికే సొంతం కావు. ప్రత్యర్థులకు కూడా సమయం వస్తుంది. అలాంటి సమయం.. సందర్భం.. ఇప్పుడు టీడీపీ వంతు అయితే.. నాడు ఏ ప్రశ్నలతో…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. అప్పటి వరకు కింగ్లుగా ఉన్నోళ్లు వెంటనే జీరోలవుతారు. జీరోలుగా ఉన్నోళ్లు హీరోలు అవుతారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల…
ఎవరేం అనుకుంటారో అనవసరం. మీడియా అధినేతగా కంటే కూడా.. ఒక రాజకీయ విశ్లేషకుడిగా.. సీనియర్ పాత్రికేయుడిగా ప్రతి వారం ఠంచన్ తప్పకుండా కాలమ్ రాసే మీడియా యజమానుల్లో…
హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలు ఉన్న పలు ప్రాంతాలపై దృష్టి పెట్టింది. హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ స్థానం…
ఓట్లు కావాలి-సీట్లు కావాలి.. తమదే పైచేయి అని చెప్పుకోవాలి! ఇదే సూత్రంగా ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ నాయకులు, ముఖ్యంగా పార్టీ అదిష్టానం.. సీఎం జగన్.. ప్రజలకు అనుకూలంగా…
తిరుపతిలో ఏం జరుగుతుంది ? వైసీపీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్నట్టు భారీ మెజారిటీ.. అంటే 3-4 లక్షల ఓట్ల ఆధిక్యం ఉంటుందా ? ఆ దిశగా…
జగన్ బెయిల్ రద్దవుతుందా?- ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ అసమ్మతి నాయకుడు.. నరసాపురం ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా.. సీఎం జగన్ బెయిల్ను…
ఒకప్పుడు కాంగ్రెస్ మోసిన ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆ పార్టీని పక్కన పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అంతేకాదు..…