వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. నెల కిందటి పరిస్థితిలో సీఎం జగన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ గెలుపు ముఖ్యం కాదని.. ఐదు లక్షల మెజారిటీ సాధించాలని లక్ష్మణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్యతను కీలక మంద్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి అనిల్పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్యమేనని అనుకున్నారు.కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిణామాలు మారుతుండడం.. వాస్తవాలు కళ్లముందుకు వస్తుండడంతో సీనియర్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఐదు లక్షల మెజారిటీ సాధన సాధ్యమేనా? అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అంచనాలు దక్కకపోవడానికి కారణాలు ఇవే..
This post was last modified on April 14, 2021 5:16 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…