వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయాల్లో అయినా.. ఆనుపానులు… లోతుపాతులు చూసుకునే అంచనాలు సిద్ధం చేసుకోవాలి. వాటిని బట్టే.. ఒక లెక్కకు రావాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడైనా.. ఈ తరహా పరిస్థితి తప్పిందంటే.. కష్టమే! ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. అధికార వైసీపీలో కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ నేతలు.. తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అనగానే.. అప్పటి పరిస్థితిలో అంటే.. నెల కిందటి పరిస్థితిలో సీఎం జగన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ గెలుపు ముఖ్యం కాదని.. ఐదు లక్షల మెజారిటీ సాధించాలని లక్ష్మణ రేఖ గీశారు. అంతేకాదు, ఈ బాధ్యతను కీలక మంద్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి అనిల్పైనే మోపారు. నిజానికి ముందు ఈ మంత్రులు.. కూడా ఈ టార్గెట్ను లైట్ తీసుకున్నారు. ఆ.. ఇదెంత అనుకున్నారు. వాస్తవానికి అప్పటి పరిస్థితిని బట్టి.. ఈ మాత్రం మెజారిటీ సాధ్యమేనని అనుకున్నారు.కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిణామాలు మారుతుండడం.. వాస్తవాలు కళ్లముందుకు వస్తుండడంతో సీనియర్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఐదు లక్షల మెజారిటీ సాధన సాధ్యమేనా? అనే సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అంచనాలు దక్కకపోవడానికి కారణాలు ఇవే..
This post was last modified on April 14, 2021 5:16 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…