హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి…
అక్షయ్ కుమార్ ఇప్పుడు ఇండియాలోనే సినిమాల ద్వారా అత్యధిక వార్షికాదాయం పొందుతున్న హీరో. అజయ్ దేవగణ్ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ అందించిన సినిమాకు కథానాయకుడు. వీళ్లిద్దరి…
లీడింగ్ లో ఉన్న హీరోయిన్లు షూటింగ్ కి రావడానికి ససేమీరా అనేస్తున్నారు. కరోనా కేసులు దేశమంతటా విజృంభిస్తుండగా, హీరోయిన్లు షూటింగ్ చేయడానికి జంకుతున్నారు. షూటింగ్ ఎప్పట్నించి మొదలు…
నెపోటిజం… ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ వర్డ్. మీటూ మాదిరిగా దీనిని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ పెద్దలను దూషిస్తున్నారు. అయితే వారసత్వం అనేది బాలీవుడ్ ఒక్కదానికే…
పైకి కనిపించదు గానీ, చిత్రసీమ ఓ విష వలయం చుట్టూ తిరుగుతుంటుంది. కులం, కుటుంబం - ఇక్కడ పెద్ద పాత్రని పోషిస్తాయి. ఒకరు ఎదిగారంటే… దాని వెనుక…
మద్రాసు నుంచి వచ్చేశాక హైదరాబాదే తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఐతే పరిశ్రమకు కేంద్రంగా ఈ నగరమే ఉన్నప్పటికీ ఒకప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున షూటింగ్స్…
సినిమా షూటింగులకు అనుమతులిప్పించుకోవడం కోసం టాలీవుడ్ పెద్దలు ఎంతగా కష్టపడ్డారో అందరూ చూశారు. ఇందుకోసం రెండు నెలల కిందట్నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ తొలి దశ…
షూటింగ్ చేసుకోడానికి షరతులు లేని అనుమతి వస్తుందని భావించిన చిత్ర పరిశ్రమకు పెద్ద షాకే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలు మాత్రమే…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వయసు 64 ఏళ్లు. ఐతే ఆయన సినిమాలు చూస్తే.. తనకు ఇంత వయసు ఉంటుందని అనిపించదు. కాలానికి తగ్గట్లు అప్ డేట్ అవడం…
షూటింగులకు అనుమతులు ఇవ్వాలని, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి చిత్రీకరణలు జరుపుకుంటామని తెలుగు చిత్రసీమ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. ఇది వరకే చాలాసార్లు…
మూడు నెలలుగా సినీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పనులు మొదలుపెట్టకపోతే అంతే సంగతులు. థియేటర్లలో సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడించే…
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండున్నర నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. షూటింగులు జరగట్లేదు. థియేటర్లు నడవట్లేదు. ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమైపోయింది.…