మళ్లీ అధికారంలోకి రావాలి. మళ్లీ పెత్తనం చలాయించాలి. బీజేపీ సిద్ధాంతాలను, ఆర్ ఎస్ ఎస్ హిందూ జాలాన్నీ దేశం మొత్తం పులమాలి! -ఇదీ ఇప్పుడు ఘనత వహించిన…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన…
ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ అంటే అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దక్కదు. పెద్ద స్థాయి వ్యక్తులకు కూడా అలా తిరస్కారం…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. నిజానికి…
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువుగా ఆకర్షిస్తోన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.…
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని…
నరేంద్రమోడి విదానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చేతులు కలపాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ లేఖలు రాశారు. దేశంలోని కొందరు ముఖ్యమంత్రులకు, కొన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలకు కూడా మమత…
వచ్చే నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటు ఎన్నికలో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ నాయకులు ఆదిశగా తమ వ్యూహాలను తెరమీదికి…
క్షేత్రస్ధాయిలో విస్తృతంగా తిరిగి నిర్వహిస్తున్న సర్వే రిపోర్టులు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుడిచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న…
‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం’.. ఇది తాజాగా కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన. దీనికి బదులుగా నెటిజన్లు ‘బీజేపీకి ఓట్లు వేయం’ అంటూ సోషల్ మీడియాలో…
‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం కుదరదు’ ..ఇది తాజాగా పార్లమెంటులో ఓ కేంద్రమంత్రి చేసిన ప్రకటన. నిజానికి ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో ఇంత స్పష్టంగా కేంద్రప్రభుత్వం పార్లమెంటులో…
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కొన్ని దశాబ్దాలుగా తమ రిజర్వేషన్ అంశంపై పోరాటాలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు పాలనా కాలంలో.. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో…