ఏపీలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయానికి బుధవారం నాడు ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. విపక్ష వైసీపీకి గొడ్డలి పార్టీ అంటూ అధికార టీడీపీ కొత్త పేరును…
ఏపీలో విపక్ష వైసీపీ తన ప్రస్థానంలో ఎన్నడూ లేనంత దీన స్థితిలో కొనసాగుతోందని చెప్పాలి. 151 సీట్లతో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒకే…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్…
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి రోజు రోజుకూ ఎంత బలహీనంగా మారిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే…
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన స్టయిల్ను మార్చేశారు. గతంలో మాదిరిగా అరుపులు.. కేకలు లేవు.. ఆయన చెప్పాలని అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు.…
గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో…
గత వారంలో విలేకరుల సమావేశాన్ని సుదీర్ఘంగా నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పలు అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన అంతటి మంచోడు ఇంకెవరు ఉంటారు?…
ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. అధికార కూటమి పార్టీలను విపక్షం వైసీపీ తూలనాడుతూ ఉంటే… వైసీపీని అధికార కూటమి పార్టీలూ అంతే స్థాయిలో విమర్శిస్తున్నాయి. వైసీపీ పాలనలో…
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..? ఎవరు తప్పు చేశారు? ఎక్కడ జరిగింది?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా.. గిచ్చుతారా.. అనే వాదనతో సంబంధం లేకుండా..…
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కొంతకాలంగా కూటమి పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ…
ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మరోసారి అనుమానాలు వ్యక్తం…