తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రఫేల్ ఒప్పందంలో గోల్ మాల్ జరిగింద ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను జైలుకు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ…
గత కొంతకాలంగా తమపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా బీజేపీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్…
ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం.. ఇదే రాజకీయ పార్టీల లక్ష్యం. అందుకోసం దేనికైనా అవి తెగిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పటిలా ప్రస్తుత రాజకీయాలు లేవనేది మాత్రం…
జీవీఎల్ నరసింహారావు... బీజేపీ ఏపీ నేత. పార్టీ తరఫున బలంగా గలం వినిపించడంలో ఆయన ముందుంటారు. కొన్ని సార్లు జీవీఎల్ తీరు చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీకి ప్రత్యేక…
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా నిప్పులు చెరిగారు. నిజానికి గత ఆరు మాసాలుగా ఆయన సైలెంట్గా ఉన్నారు.కానీ, ఇప్పుడు పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ను…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒకటేనని బీజేపీ తేల్చేసింది. ఒకనాడు ఒకేపార్టీలో కలిసి…
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి విడత(ఈ నెల 10న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, సాధువు, ఆదిత్యనాథ్ గోరఖ్పూర్…
ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో భారీ సెగ తగిలింది. ఆయన హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం..…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని మార్చాలన్న కామెంట్లు తెలంగాణలో కొత్త చర్చకు, ఇంకా చెప్పాలంటే రచ్చకు కేంద్రంగా…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మామూలుగా ఏదో విషయంపై ప్రభుత్వంపై ఎగిరెగిరిపడే కమలనాథులు బడ్జెట్ తర్వాత…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ ప్రగతికి ఈ బడ్జెట్ నాంది పలుకుతుందని తెలిపారు. ఉత్పాదక, వ్యవసాయ…