ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ కూటమి దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిపార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు.. సంబరాలకు దిగారు. ఒకవైపులీడ్స్ వస్తుండడం.. టీడీపీ కూటమి నేతలు.. ముందంజలో ఉండడంతో తమ్ముళ్లలో సంతోషం వ్యక్తమవుతోంది.
తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి.. లీడ్లు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామరాజు ఆధిక్యం లోఉన్నారు.
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. 2 వేల ఓట్లకు పైగా లీడ్లో ఉన్నారు..
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం కనిపిస్తోంది.
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం ఉన్నారు.
బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబి నాయన ఆధిక్యంలో ఉన్నారు
తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్ ఆధిక్యం లో ఉన్నారు.
ముమ్మడివరంలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
టెక్కలి టీడీపీ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ఆధిక్యం లో ఉన్నారు.
ఆముదాలవలస కూన రవికుమార్ టీడీపీ ఆధిక్యంలో ఉన్నారు..
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య లీడ్ లో ఉన్నారు.
తిరువూరు(ఎస్సీ)లో కొలికపూడి శ్రీనివాసరావు ఆధిక్యం
మైదుకూరులో తొలిసారి 20 ఏళ్ల తర్వాత.. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం లో ఉన్నారు.
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యంలో ఉన్నారు.. ఈమె టీడీపీ అభ్యర్థి అయిన విషయం తెలిసిందే.
నగరిలో రోజా వెనుక బడ్డారు.
కీలకమైన గుడివాడలో మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నాని వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము దూసుకుపోతున్నారు
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.
ఎంపీ స్థానాల్లో..
నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం లో ఉన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఆయన సోదరుడు వైసీపీ నేత కేశినేని నాని వెనుకబడ్డారు.
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ బరిలో ఉన్నారు.
రాజమండ్రిలో 1800 ఓట్లతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి లీడ్ లో ఉన్నారు..
This post was last modified on June 4, 2024 9:39 am
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…