Political News

టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రం!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని ప‌ఠిస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ నుంచి దూర‌మైన వారిని చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. స‌మాజంలో మంచి ప‌లుకు బ‌డి.. ఆర్థికంగా బలం ఉన్న‌వారిని త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో క‌డ‌ప జిల్లా కు చెందిన ఆదినారాయ‌ణరెడ్డి, సీఎం రమేష్‌, స‌హా.. అనేక మంది నాయ‌కుల‌ను తిరిగి రావాల‌ని కోరుతు న్న‌ట్టు తెలుస్తోంది.

అలానే.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి కూడా చాలా మంది నాయ‌కులు వైసీపీ చెంత‌కు చేరిపోయారు. వీరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులుచెబుతున్నారు. వ‌చ్చే ఎన్ని క‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో టీడీపీ.. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. అన్ని వ‌ర్గాల‌ను కూడా క‌లుపుకొని పోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అదేవిధంగా గ‌తంలో పార్టీకి సేవ‌లు అందించి.. దూర‌మైన వారిని కూడా ద‌రి చేర్చుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఇక‌, ఇప్పుడు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి.. వేరే పార్టీల్లో ఉన్న‌వారు కూడా అంత‌ర్మ‌థనంలో ప‌డ్డారు. త మకు టికెట్లు ద‌క్కుతాయో లేదో.. అనే బెంగ ఒక‌వైపు వారిని వేధిస్తోంది. తీరా చివ‌రి నిముషం వ‌ర‌కు ఉంటే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని కూడా వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కొంద‌రికి మొహం మాటం అడ్డొచ్చి ఆగుతున్న‌వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు ఇప్పుడు ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్ని వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 28, 2023 10:06 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

38 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

54 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago